పోరాటాలకు పునరంకితం కండి -సిపిఐ సీనియర్ నేత పువ్వాడ..!

ఖమ్మం – మహా 139వ మేడే స్ఫూర్తితో భవిష్యత్తు పోరాటాలకు పునరంకితం కావాలని సిపిఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు తెలిపారు. అనన్య త్యాగాలు, పోరాటాలు, బలిదానాలతో అనేక హక్కులు సాధించుకున్నామని ప్రతి హక్కు
4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి: గుండేపంగు మల్లేష్ సమాజ పురోగతి, సంపద సృష్టిలో కార్మికుల పాత్ర కీలకం: సంగబత్తుల ఉపేందర్ రెడ్డి..!

కూసుమంచి, మే 1, మహా: 139 వ మేడే సందర్భంగా.. గురువారం కూసుమంచి మండల పరిధిలోని, గైగోళ్ళపల్లి, లాల్ సింగ్ తండా, తుమ్మల తండా గ్రామాలలో సీపీఐ, ఏఐటీయూసీ మండల శాఖల ఆధ్వర్యంలో, మేడే
కార్మికులకు శాపంగా మోడీ సర్కార్ కూసుమంచి లో ఇప్టూ ఆధ్వర్యంలో ర్యాలీ..!

కూసుమంచి, మే 1, మహా: కార్మిక వర్గానికి కట్టు బానిసత్వనికి గురిచేసే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్, బిజెపి సర్కార్ తెచ్చే లేబర్ కోడ్ల రద్దుకై పోరాటాన్ని తీవ్రతరం చేయాలని బారత కార్మిక సంఘాల ఇప్ప్టూ, సిపిఐ
హత్య కేసులో ఐదుగురు నిందితులకు జీవిత ఖైదు – ప్రాసిక్యూషన్ అధికారులకు ఎస్పీ ప్రశంసలు..!

భద్రాద్రి కొత్తగూడెం, మే 1 (మహా): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం లచ్చిగూడెం గ్రామంలో 2020 ఫిబ్రవరి నెలలో జరిగిన హత్య కేసులో ఐదుగురు నిందితులకు యావజీవ కారాగార శిక్ష విధిస్తూ భద్రాద్రి
కులగణన బీసీల ఆశల దీపం బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు…!

ఖమ్మం, మే 1, మహా. దేశవ్యాప్తంగా కులగణన చర్చ సాగుతున్న తరుణంలో, బీజేపీ ఖమ్మం జిల్లా నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కులగణన అనేది సామాజిక న్యాయానికి బీజం వేయగలిగే
