Mahaa Daily Exclusive

ఖమ్మం క్రీడా శోభకు కొత్త ఒరవడి సింథటిక్ ట్రాక్ తో నూతన అధ్యాయం. తుమ్మల చేతుల మీదుగా ట్రాక్ శంకుస్థాపన…!

ఖమ్మం – మహా. తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలలో భాగంగా ఖమ్మం జిల్లా మారు రూపాన్ని సంతరించుకుంటోంది. అథ్లెటిక్స్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచేందుకు బలం కల్పించే

పెండింగ్ వేతనాలు చెల్లించాలని పెన్ డౌన్ చేపట్టిన ఇజియస్…!

దమ్మపేట ,మే1 మహా : గత మూడు నెలలుగా జీతాలు లేక అర్ధాకలితో విదులకు హాజరవుతున్న జాతీయ గ్రామీణ ఉపాథి హామీ పదకం ఉద్యోగులు పెన్ డౌన్ కార్యక్రమం ద్వారా నిరసన చేపట్టారు. మండల

వేసవి శిక్షణా క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే జారె.!

దమ్మపేట ,మే1 – మహా : స్ధానిక మండలంలోని నాగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేసవి శిక్షణా క్రీడలను అశ్వారావుపేట శాసనసబ్యులు జారె ఆదినారాయణ గురువారం ప్రారంభించారు. పి.ఎం.శ్రీ పధకం ద్వారా ఎంపిక

మేడే” శుభాకాంక్షలు తెలిపిన టిబిజికెఎస్ గౌరవాధ్యక్షురాలు ఎంఎల్సి కవిత ..!

భద్రాద్రి కొత్తగూడెం, మే 1 (మహా): ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లో టి బి జి కె యస్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వగృహంలో

మణుగూరులో లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాం..!

మణుగూరు, మహా ;మే డే సందర్భంగా మణుగూరు కోర్టు ప్రాంగణంలో గురువారం లీగల్ అవేర్నెస్ పోగ్రామ్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సూరి రెడ్డి హాజరయ్యారు. ఈ యొక్క కార్యక్రమంలో కార్మికులను

ప్రాంగణ నియామకాలలో ఎంపికైన 22 మంది యస్.బి.ఐ.టి. విద్యార్థులు ..!

ఖమ్మం – మహా. ప్రముఖ కంపెనీ ఎక్స్ప్రెస్ఆర్ సొల్యూష్యన్స్ కు తమ కళాశాలకు చెందిన 22 మంది విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. వివిధ విభాగాలకు చెందిన చివరి సంవత్సర

బాధ్యతలు స్వీకరించిన మెజిస్ట్రేట్ రవికుమార్..!

భద్రాద్రి కొత్తగూడెం మే 1 (మహా): కొత్తగూడెం రెండవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్‌గా బి. రవికుమార్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్

ఘనంగా మే డే ఉత్సవాలు ..!

తల్లాడ, మే, 1( మహా): తల్లాడ మండలంలో పలుచోట్ల 139 వ మేడే సందర్భంగా కార్మిక జండాల ఎగరవేసిన కష్టజీవులు కార్మికులు కర్షకులు తల్లాడ సిపిఎం ఆఫీసు వద్ద పార్టీ మండల కార్యదర్శి అయినాల

చిందిన నెత్తుటి చుక్కల సాక్షిగా హక్కులు సాధించుకోవాలి – శ్రామికవర్గానికి అండ ఎర్రజెండానే రావులపల్లి రవికుమార్ …!

మహా భద్రాచలం చిందిన నెత్తుటి చుక్కల సాక్షిగా శ్రామిక హక్కులు సాధించుకోవాలని, కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం నల్లచట్టాలను భేషరతుగా వెనక్కు తీసుకోవాలని, శ్రామికవర్గానికి ఏకైక అండ ఎర్రజెండా మాత్రమే అని సిపిఐ జిల్లా కార్యవర్గ

నిన్న ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో అన్నారు గూడెం విద్యార్థిని ఆపతి ప్రజ్ఞ సాయికి 589 మార్కులతో మండలంలో టాపరుగా నిలిచినది..!

తల్లాడ, మే, 1( మహా): అన్నారుగూడెం వాస్తవ్యులైన ఆపతి రామారావు పద్మావతిల కుమారుడు ఆపతి గురు ప్రసాద్ శిరీషాల కుమార్తె ఆపతి ప్రజ్ఞ సాయికి నిన్న ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో తల్లాడ మండలంలోని