Mahaa Daily Exclusive

సమ్మెలో అందరూ పాల్గొనాలి – మే 20 సమ్మె జయప్రదం కోసం విస్తృత ప్రచారం…!

భద్రాద్రి కొత్తగూడెం, మే 7 (మహా): మే 20వ తేదీన సార్వత్రిక సమ్మె చేస్తున్నట్లు , అన్ని విభాగాల్లో పని చేస్తున్న కార్మికులు పాల్గొననున్నారని, ఈ సమ్మె సందర్భంగా కార్మిక వర్గం చేస్తున్న డిమాండ్ల

17.5 కేజీల గంజాయి పట్టివేత.. బజాజ్ పల్సర్ స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్…!

మహా భద్రాచలం ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు అటవీ ప్రాంతం నుంచి భద్రాచలం మీదుగా బజాజ్ పల్సర్ బండిలో గోదావరిఖని కి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గురువారం జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం పోలీసులు పట్టుకున్నారు.