హాస్పిటల్లో అందగత్తెలు.. ఏఐజీ హాస్పిటల్, పిల్లలమర్రి, ఎక్స్పీరియం ఎకో పార్క్ సందర్శన చికిత్స పొందుతున్న చిన్నారులు, వృద్ధులతో ఆత్మీయంగా పలకరింపులు..!

మహా: ప్రపంచ సుందరీమణులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తమ పర్యటనలో భాగంగా, మిస్ వరల్డ్ 2025 పోటీదారులు శుక్రవారం హైదరాబాద్లోని ప్రముఖ ఏషియన్
హజ్ యాత్ర ప్రతి ముస్లిం కల హజ్ యాత్రికుల బస్సుల ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ..!

మహా: హజ్ పవిత్ర యాత్ర వారి జీవితంలో ఆధ్యాత్మిక శాంతిని, సంతోషాన్ని తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం హజ్ యాత్రకు బయలుదేరే బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్లోని నాంపల్లి హజ్
అమెరికాకు ఎమ్మెల్సీ కవిత! పెద్దకుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి ఈ నెల 23న తిరిగి హైదరాబాద్కు ..!

మహా: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అమెరికాకు బయల్దేరి వెళ్లారు. పెద్ద కుమారుడు ఆదిత్య గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి పాల్గొనడానికి వెళ్తున్నట్లు ఆమె తెలిపారు. తన చిన్న కుమారుడు ఆర్యతో
నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు =నకిలీ దందా వ్యాపారులపై పీడీ యాక్ట్ కేసులు పెట్టాలి విద్యుత్, వ్యవసాయ శాఖలపై మంత్రులతో సీఎం సమీక్షలు..!

హైదరాబాద్లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. భవిష్యత్తులో హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్గా మారబోతుందని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు
హరీశ్ ఇంటికి వెళ్లిన కేటీఆర్ రెండు గంటల పాటు కీలక చర్చలు కవిత వ్యవహారశైలిపైనే ప్రధాన చర్చ పార్టీలో తన బాధ్యత ఏంటో తేల్చమని వార్నింగ్ ఇచ్చిన కవిత..!

హైదరాబాద్, మహా: తెలంగాణ రాజకీయాల్లో, బీఆర్ఎస్ లో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మాజీ మంత్రి హరీశ్ రావు ఇంటికి వెళ్లారు. ఆయనతో రెండు గంటల పాటు
ఇప్పటి వరకు 49.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ: మంత్రి ఉత్తమ్..!

హైదరాబాద్, మహా: రాష్ట్రంలో తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్య పడొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈసారి రాష్ట్రంలో యాసంగి సీజన్లో రికార్డు స్థాయిలో వరి ధాన్యం సాగు
కాంగ్రెస్ కమీషన్ సర్కార్ మంత్రి సురేఖ వ్యాఖ్యలపై దర్యాప్తు చేయించగలరా? కమీషన్లు తీసుకుంటున్న మంత్రుల పేర్లు బయట పెట్టాలి ఎక్స్లో కేటీఆర్ ట్వీట్..!

మహా: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కనీసం ఇప్పటికైనా కొన్ని నిజాలు బయటపెట్టినందుకు కొండా సురేఖకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానంటూ
కమీషన్లపై దర్యాప్తు చేయాలె వారు తీసుకున్న కమీషన్లు బయటపెట్టాలి ఆ లెక్కలనీ సీఎం ప్రజల ముందు పెట్టాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

హైదరాబాద్, మహా: మంత్రి కొండా సురేఖ మంత్రులు కమీషన్లు తీసుకోవడం కామన్ అనడం బాధాకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అంటే రాష్ట్రంలో మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని ఒప్పుకున్నట్లు కనిపిస్తోందని ఆయన కామెంట్స్
టిసాట్ లక్ష్యం ఇంటింటికి ఉన్నత విద్య సాకారం చేస్తాం – ఓయూ వీసీ ప్రొ. కుమార్ మొలుగరం..!

హైదరాబాద్, మహా ఉన్నత విద్యలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలనే సంకల్పంతో, ప్రతీ ఇంటికి ఉన్నత విద్యను చేర్చాలనే టిసాట్ ఆశయంతో కలిసి పనిచేస్తామని ఉస్మానియా యునివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ కుమార్
నేను అలా అనలేదు నా వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించారు ప్రభుత్వంపై కావాలనే తప్పుడు ప్రచారం మంత్రి కొండా సురేఖ క్లారిటీ..!

మహా: తన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గులాబీ పార్టీ నేతలపై మండిపడ్డారు. ఫార్మా కంపెనీ వాళ్లు ప్రలోభాలకు గురి చేయాలని
