Mahaa Daily Exclusive

భూసమస్యలు తీర్చేందుకే భూభారతి తెచ్చాం ప్రజలకు సులభంగా, పారదర్శకంగా సేవలు అందిస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడి…!

మహా: ప్రజల భూ సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చిందని రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి స్పష్టం చేశారు. భూభారతి చట్టం అమలుతో

కల్లు తాగిన కోతిలా సైకో రామ్ మాటలు కలెక్టర్లతో కాళ్లు కడిగించుకున్న దౌర్భాగ్య పరిస్థితి మీది ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..!

మహా: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.

రేవంత్, భట్టికి విభేదాలు! మంత్రి మండలి రెండుగా చీలింది బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి..!

మహా: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త మంత్రివర్గ విస్తరణను అడ్డుకుంటున్న సూత్రధారి, కుట్రదారుడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఆరోపించారు. శుక్రవారం మీడియాతో నిర్వహించిన

కొల్లేరు సరస్సులో అక్రమ నిర్మాణాల తొలగింపు వేగవంతం చేయండి : జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీప్రసాద్

ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఇరిగేషన్ డ్రైన్స్ మరియు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మ శ్రీ

ట్రంప్ మాటను లెక్కని చేయని యాపిల్..!

మహా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, యాపిల్ బాస్ టిమ్ కుక్ లకు మధ్య వార్ నడుస్తోంది. ఇండియాలో యాపిల్ ప్లాంట్ పెట్టొద్దని దోహాలో యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ కు ట్రంప్ కండిషన్

అమెరికా వస్తువులపై భారత్ జీరో టారిఫ్ ఆఫర్ చేసిందన్న ట్రంప్ వాణిజ్యపరమైన చర్చలు జరుగుతున్నాయన్న జైశంకర్ తొందరపడి వ్యాఖ్యలు చేయరాదని ట్రంప్ కు పరోక్ష హితవు..!

మహా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ‘జీరో టారిఫ్’ ఆఫర్ల వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే అనేక వస్తువులపై భారత్ ‘జీరో టారిఫ్‌లు’

నీళ్లు పోస్తే కాళ్లు కడిగినట్టేనా? కాళ్లు కడిగించుకునే దొరల సంస్కృతి మీది బీఆర్ఎస్ నేతలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్..1

మహా: ప్రతి చిన్న విషయానికి తెలంగాణ సెంటిమెంటును రుద్ది ప్రతిష్టను దిగజార్చవద్దని మంత్రి సీతక్క హెచ్చరించారు. మిస్ వరల్డ్ కంటేస్టెంట్ల ములుగు, రామప్ప దేవాలయ పర్యటనను వివాదాస్పదం చేస్తున్నారని బీఆర్ఎస్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం

ఫీజు’ బ‌కాయిల‌కు మోక్షం ఎప్పుడు? సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ..1

మహా: ఫీజు రీయంబ‌ర్స్‌మెంట్ పై అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా విద్యాసంస్థ‌ల ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలపై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్

తెలంగాణలో చేపట్టిన విధంగా దేశవ్యాప్తంగా చేయాలని డిమాండ్ చేశాం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..!

బీహార్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీ, సీఎం నితీశ్ కుమార్ లపై ధ్వజమెత్తారు. దర్భంగాలోని అంబేద్కర్ హాస్టల్‌లో విద్యార్థులతో ‘శిక్షా న్యాయ్ సంవాద్’ పేరిట

మెట్రో ఛార్జీలు హైక్ రేపటి నుంచే అమల్లోకి =మొదటి రెండు స్టాప్‌లకు రూ.12 గరిష్ట టికెట్ ధర రూ. 75 పెంచుతూ నిర్ణయం..!

మహా: హైదరాబాద్ నగర మెట్రో ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్. టికెట్ ధరలను పెంచుతూ ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరలు మే 17వ తేదీ నుంచి (రేపటి నుంచి) అమల్లోకి వస్తాయని