Mahaa Daily Exclusive

మళ్లీ విచారణకు రండి.. మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు..!

మహా: ఫార్ములా ఈ-కారు రేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు మరోసారి అనుహ్య పరిణామం ఎదురైంది. ఈ కేసులో దర్యాప్తు పెంచిన ఏసీబీ తాజాగా ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న

పవన్ కల్యాణ్ సినిమాపై పేర్ని నాని కుట్ర: నట్టి కుమార్

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై కక్షతో ఆయన నటించిన సినిమాపై వైసీపీ నాయకుడు, మాజీ సినిమాటోగ్రఫీ శాఖామంత్రి పేర్ని నాని కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్

నోటీసులు కుట్రపూరితం ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే.. రేవంత్ కుటిల రాజకీయ క్రీడలో ఇది భాగమే -ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..!

మహా: సీఎం రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఫార్ములా ఈ-కారు రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు

కేటీఆర్‌కు అండగా ఉంటాం రేవంత్ అభద్రతకు నిదర్శనమే నోటీసులు -మాజీ మంత్రి హరీశ్ రావు

మహా: ఫార్ములా ఈ-కారు రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ జారీ చేసిన నోటీసులపై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు నోటీసులు

30న ఫైనల్ కాంగ్రెస్ లో పదవుల టెన్షన్ రాహుల్ తో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ..!

ఢిల్లీ, మహా తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై హైకమాండ్ పూర్తిస్థాయి లో దృష్టి పెట్టింది. అంతా సెట్ అయింది.. ఇక ప్రకటనే తరువాయి అని భావించినా అగ్రనేతలు తుది నిర్ణయానికి మరో డేట్ ఫిక్స్ చేశారు.

చేప ప్ర‌సాదం పంపిణీకి డేట్ ఫిక్స్..!

మహా: చేప ప్ర‌సాదం పంపిణీకి సంబంధించిన ముహూర్తం ఫిక్స్ అయ్యింది. హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీ తేదీలు ఖరారయ్యాయి. ఉబ్బసం, ఇతర శ్వాసకోశ

కవితతో ఎంపీ దామోదర్ కీలక భేటీ .. కొత్తపార్టీని ఆపేందుకేనా..?

హైదరాబాద్, మహా నాలుగు రోజులుగా రాష్ట్రంలో కవిత రాజకీయ అడుగులే హాట్ టాపిక్. కవిత రాసిన లేఖ బయటపడటంతో బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలున్నాయన్న విషయం తేటతెల్లమైంది. కవిత కొత్త పార్టీ పెడుతుందన్న ప్రచారం

లోకేష్ కు ప్రమోషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసే ఛాప్స్?

మహా- టీడీపీ కీలకనేత, మంత్రి నారా లోకేష్ కు పార్టీలో కీలక బాధ్యతల పైన డిమాండ్ వినిపిస్తోంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి(వర్కింగ్‌ ప్రెసిడెంట్‌)గా ఆయనకు బాధ్యతలు అప్పగించాలని టీడీపీ శ్రేణుల నుంచి అధిష్ఠానంపై పెద్దఎత్తున

లొంగిపోయిన ద్రోహులే..వారిచ్చిన సమాచారంతోనే ఎన్‌కౌంటర్ నంబాల ఎన్‌కౌంటర్ పై మావోయిస్టుల సంచలన లేఖ..!

మహా: మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టులు తొలిసారి స్పందించింది. ఈ మేరకు సోమవారం సంచలన లేఖ విడుదల చేశారు. మావోయిస్టు జోనల్‌ కమిటీ పేరుతో లేఖ విడుదలైంది.