భావితరాలకు ఆదర్శం పీవీ: మంత్రి పొన్నం

పీవీ నరసింహారావు 104వ జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్ పీవీ ఘాట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. వచ్చే జయంతిలోపు భీమదేవరపల్లి మండలం వంగరలో పీవీ నరసింహారావు మెమోరియల్ నిర్మాణం
ముఠాగా మారి చేస్తున్న దుష్ప్రచారంపై సమాధానం చెబుతాం: KTR

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనతోపాటు పార్టీ నేతలపై అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్న వారిని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. అబద్ధాలు అసత్యాలు దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. కొంతమంది వ్యక్తులు
జగ్గారెడ్డిపై కాంగ్రెస్ చర్యలు తీసుకోవాలి: కవిత

TG: ఆడవాళ్లను చులకన చేసి మాట్లాడిన జగ్గారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని MLC కవిత డిమాండ్ చేశారు. ‘ఒక పెద్ద కాంగ్రెస్ నాయకుడు, మీ ఆడవాళ్లకు పాలిటిక్స్ ఎందుకు? అని అన్నారు. ‘మీ
ఉద్యోగాలు ఇవ్వలేదని సర్కార్ గోబెల్స్ ప్రచారం చేస్తోంది: హరీశ్

BRS ఉద్యోగాలు ఇవ్వలేదని రేవంత్ సర్కార్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో విద్యార్థులు, నిరుద్యోగులతో భేటీ అనంతరం మాట్లాడారు. ‘మేం గట్టిగా ప్రశ్నిస్తే, రేవంత్ అసెంబ్లీలో
ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం ఉండొద్దు: కేటీఆర్

ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలాగే అబద్ధాలకు, అసందర్భ ప్రేలాపనలకు, మీడియా ముసుగులో చేసే నీచపు రాజకీయాలకు కూడా తావు ఉండకూడదని తెలిపారు. ఈనాటి
మహా న్యూస్పై దాడి.. ఖండించిన సీపీఐ నారాయణ..!

మహా న్యూస్ ఛానెల్పై BRS కార్యకర్తలు దాడి చేయడంపై సీపీఐ నేత నారాయణ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో మీడియా కీలకమని, బీఆర్ఎస్ ఉద్యమానికి ఊపిరిపోసిన మీడియాపై దాడి నీచమైన చర్య వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ తప్పు
మహా న్యూస్పై దాడిని ఖండించిన నారా లోకేశ్..!

AP: హైదరాబాద్ మహా టీవీ హెడ్ ఆఫీసుపై దాడిని ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ప్రజావాణి వినిపించే మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలన్నారు. మహా టీవీ పై దాడి చేసిన
సమ సమాజానికి పునాదులు వేసిన సంఘ సంస్కర్త పీవీ: భట్టి

TG: పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ తీసుకువచ్చిన భూ సంస్కరణలను సీఎంగా రాష్ట్రంలో అమలు చేసి సమ సమాజానికి పునాదులు
భారతదేశ దశ దిశను మార్చిన తెలుగు తేజం పీవీ నరసింహరావు సేవలు చిరస్మరణీయం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాటగీత..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: దేశ ప్రధానిగా దివంగత పీవీ నరసింహరావు అనేక ఆర్థిక సంస్కరణలు, సాహసోపేత నిర్ణయాలతో, ప్రపంచంలోనే భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు, ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని
మిమ్స్ డిగ్రీ కళాశాలలో జూన్ 30 న మినీ జాబ్ మేళా — మంచిర్యాల జిల్లా ఉపాధి కల్పనా శాఖ అధికారి రవికృష్ణ..!

మంచిర్యాల మహా : మంచిర్యాల జిల్లా మిమ్స్ డిగ్రీ కళాశాలలో చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించడం కొరకు జూన్ 30 ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మినీ జాబ్ మేళా
