విద్యపై మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదు: మంత్రి అనగాని

AP: వైసీపీ నేతలు, మాజీ సీఎం జగన్కు విద్య, మద్యం విషయాల్లో మాట్లాడే అర్హత లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ,“గురువులను మద్యం దుకాణాలకు కాపలాగా పెట్టి అవమానించారు. విద్యార్థుల చదువులు దెబ్బతీశారు.విషపూరిత
ఉప్పాల హారికను ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్..!

AP: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికను ఫోన్ ద్వారా పరామర్శించారు. గుడివాడలో జరిగిన దాడి ఘటనపై ఆరా తీశారు. జరిగిన ఘటనపై తనకు చాలా బాధగా ఉందని,
రెండు రోజుల్లో మాస్టర్ ప్లాన్ ఆమోదం: కొండా సురేఖ

TG: రెండు రోజుల్లో బాసర ఆలయం మాస్టర్ ప్లాన్కు ఆమోదం లభిస్తోందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన అడ్మినిస్ట్రేటివ్ భవనం, పునరుద్ధరించిన టీటీడీ భవన ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం మీడియాతో
కొత్తగా 5 లక్షల రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం: ఉత్తమ్

TG: బీసీ రిజర్వేషన్ పై క్యాబినెట్ శనివారం తీర్మానం చేసింది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా 5 లక్షల రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అలాగే 42 శాతం
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : దామోదర రాజనర్సింహ

మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం సంగారెడ్డిలోని తన నివాసంలో ఆందోల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని
రప్పా.. రప్పా.. డైలాగులు వద్దు అని చెప్పా: పేర్ని నాని

AP: రప్పా.. రప్పా వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. అలాంటి సినిమా డైలాగులు వద్దు అని చెప్పానని, కానీ తన మాటలను వక్రీకరిస్తున్నారని తాజాగా ఆయన మీడియాతో వెల్లడించారు. ‘టీడీపీ వాళ్లలా
కోట శ్రీనివాసరావు కన్నుమూత..!

టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న కోట ఈ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కోటా శ్రీనివాసరావు దాదాపు 750కు పైగా
రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోంది: రోజా

AP: చంద్రబాబు పాలనలో మహిళలకు గౌరవం లేకుండా పోయిందని మాజీ మంత్రి రోజా విమర్శించారు. కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్మన్, బీసీ మహిళా నాయకురాలు ఉప్పాల హారికపై జరిగిన దాడిపై రోజా ఈ మేరకు
పేకాట రాయళ్లు అరెస్ట్…!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా… అశ్వాపురం : మొండికుంట గ్రామ శివారులో సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ ప్రాంతంలో ఏడుగురు పేకాటరాయుళ్ల ను అదుపులోకి తీసుకున్న పోలీసులు… 19 వేల నగదు, ఐదు సెల్ ఫోన్లు, మూడు
తులం బంగారం, స్కూటీలు ఏమాయే? మహిళలకు నెలకు ఇస్తాన్న రూ.2,500 ఏవీ? సోనియా గాంధీకి పోస్టు కార్డు రాసిన ఎమ్మెల్సీ కవిత..!

రంగారెడ్డి, మహా: ‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బస్తీ మే సవాల్ అంటాడు.. మరునాడే పరార్ అవుతాడు’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి
