Mahaa Daily Exclusive

త్వరలోనే బీసీ పార్టీ 2028లో రాష్ట్రానికి బీసీ వ్యక్తే సీఎం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు ..!

సంగారెడ్డి, మహా: పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్రవర్ణ పార్టీలు తమ బీసీలకు ఎప్పటికైనా కిరాయి ఇండ్లేనని, అతి త్వరలోనే మా బీసీ పార్టీ రాబోతున్నదని కామెంట్స్ చేశారు. కాంగ్రెస్,

ప్రతి ఒక్కరికీ గాంధీ మార్గమే శరణ్యం గాంధీ ఆశయాలు ప్రజల హృదయాల్లో నాటుకుపోయాయి గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ స్వర్ణోత్సవాల్లో పీసీసీ చీఫ్..!

హైదరాబాద్, మహా: గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ స్వర్ణోత్సవాల సందర్భంగా గాంధీ భవన్ లో మహాత్మా గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు – స్వదేశీ మేళలో భాగంగా ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాలకు టీపీసీసీ అధ్యక్షులు,

100 ఏళ్ల ఆకాంక్ష నెరవేర్చాం =రాహుల్ గాంధీ మాట శిలాశాసనం ముఖ్యమంత్రికి వెల్లువెత్తుతున్న బీసీ సంఘాల కృతజ్ఞతలు ..!

హైదరాబాద్, మహా: బీసీలు చాలాకాలంగా ఎదురు చూస్తున్న రిజర్వేషన్ల కలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వందేళ్ల బీసీల ఆకాంక్షను రాహుల్ గాంధీ, ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని

నకిలీ సర్టిఫికెట్ల గుట్టు రట్టు నిందితుని అరెస్ట్ రిమాండ్ కు తరలించిన పోలీసులు..!

వరంగల్ మహా ; వరంగల్ మహా నగరంలో నకిలీ ధ్రువపత్రాల దందా గుట్టు రట్టయింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు, మట్టెవాడ పోలీస్ తో కలిసి రెవెన్యూ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఆన్‌లైన్‌లో నకిలీ సర్టిఫికెట్లను

కొలీవింగ్ హాస్టల్స్ పై చర్యలు తీసుకోవాలని ఏసీపికి ఫిర్యాదు చేసిన బీజేవైఎం నేతలు ..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహ కొలీవింగ్ హాస్టల్స్ పై చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం ఏసిపి కేపివి రాజుకు, బీజేపీ, బీజేవైఎం నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో గల హాస్టల్స్ లో

ప్రజలకు సేవ చేయడం తన కర్తవ్యం ఎనిమిది కోట్ల నిధులతో మున్సిపాలిటీ అభివృద్ధి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో 8 కోట్ల 46 లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి శంకుస్థాపనలు చేశారు. శనివారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్న