Mahaa Daily Exclusive

నిరుపేద విద్యార్థినికి ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ల్యాప్ టాప్ వితరణ..!

కూసుమంచి, జులై 15, మహా: ఎన్ ఆర్ఐ ఫౌండేషన్ మరోసారి దాతృత్వాన్ని చాటుకుంది. నిరుపేద విద్యార్థినికి చదువుకోసం మంగళవారం ల్యాప్ టాప్ అందజేసింది. కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామానికి చెందిన జడం నవీన కోదాడ

రక్తదానం చేయండి జీవితాలను కాపాడండి : – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్..!

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 15 (మహా): యువత రక్తదానాన్ని ఆదర్శంగా తీసుకొని రక్తదానం చేసి జీవితాలను కాపాడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్,

యంత్రాలు సకాలంలో అందించారా..! కొనుగోలు కేంద్రాలలో ఇంకా ఏమైనా సౌకర్యాలు కావాలా… అధికారులు, రైతుల వద్ద వివరాలను సేకరించిన రాష్ట్ర కో-ఆర్డినేటర్…!

నేలకొండపల్లి, జులై 15 మహా : ఖరీఫ్, రబీ సీజన్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాల కు సంబంధించిన యంత్ర పరికరాలు సకాలంలో అందించరా లేదా అనే విషయాల పై ప్రభుత్వం నియమించిన రాష్ట్ర కో-ఆర్డినేటర్

ముగిసిన పోస్టల్ ఎంప్లాయిస్ మహా సభలు నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక..!

మహా భద్రాచలం గత రెండు రోజులుగా భద్రాచలంలో నిర్వహిస్తున్న నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయిస్ గ్రూప్ సి మహాసభలు మంగళవారం తో ముగిసాయు.ఈ మహాసభలకు గ్రూప్ సి జనరల్ సెక్రెటరీ మరియు సెక్రటరీ

తెదేపా నూతన పట్టణ కమిటీ ఎన్నిక..!

మహా భద్రాచలం తెలుగుదేశం పార్టీ భద్రాచలం నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం గోదావరి ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి భద్రాచలం నియోజకవర్గం పరిశీలకులు వట్టం నారాయణ దొర ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఏ డి ఎం అండ్ హెచ్ ఓ గా సైదులు..!

మహా భద్రాచలం భద్రాచలం ఐ టి డి ఏ కార్యాలయంలోని మెడికల్ విభాగంలో అడిషనల్ డీఎంహెచ్ ఓ గా బి. సైదులు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం జిల్లా డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ గా పనిచేస్తున్న

ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి నేరస్తులకు శిక్ష పడే విధంగా అధికారులందరూ కృషి చేయాలి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్..!

కొత్తగూడెం, మహా. ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి నేరస్తులకు శిక్ష పడే విధంగా అధికారులందరూ కృషి చేయాలి అని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు.మంగళవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

వరి నాట్లను పరిశీలించిన అగ్రికల్చర్ మండల అధికారి..!

కూసుమంచి, జులై 15, మహా: కూసుమంచి మండలంలోని గట్టుసింగారం గ్రామంలో మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి భాస్వరం కరిగించే బ్యాక్టీరియాపై నారు కట్టలు పిఎస్బీ ద్రావణంలో ముంచే పద్దతి గురించి క్షేత్ర ప్రదర్శన

రేపు కూసుమంచిలో ఇందిరా శక్తి సంబరాలు హాజరుకానున్న మంత్రి పొంగులేటి..!

కూసుమంచి, జులై 15, మహా: కూసుమంచి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఇందిర శక్తి సంబరాలు కార్యక్రమం జరగనుంది. పాలేరు నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల నుండి స్వయం సహాయక

రైతుల సంక్షేమానికి విద్యుత్ శాఖ కృషి. వేగంగా సాగుతున్న వ్యవసాయ సేవల విస్తరణ…!

ఖమ్మం, మహా. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేందుకు ప్రభుత్వం పలు ముందడుగులు వేసింది. రైతుల శ్రేయస్సును లక్ష్యంగా పెట్టుకుని వ్యవసాయ రంగానికి మేలు చేకూర్చే విధంగా విద్యుత్ శాఖ కార్యాచరణను