Mahaa Daily Exclusive

విద్యుత్ సదుపాయాల అభివృద్ధిలో ముందడుగు * కొత్తలింగాలలో మర్మతుల కేంద్రానికి భూమిపూజ…!

కామేపల్లి, మహా. రైతులకు వినియోగంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటానికి ఖమ్మం జిల్లాలో విద్యుత్ శాఖ వేగంగా పని చేస్తోంది. ఈ క్రమంలో కామేపల్లి మండలంలోని కొత్తలింగాలలో ట్రాన్స్‌ఫార్మర్ల మర్మతుల కేంద్రానికి భూమిపూజ జరిగింది.

నలుగురికి ఎల్ వోసీ పత్రాలు అందజేసిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి..!

ఖమ్మం సిటీ, మహా. పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి సిఫారసుతో నలుగురికి మోకాలి శస్త్ర చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.6 లక్షలు మంజూరయ్యాయి. కారేపల్లి మండలం కొత్త కమలాపురం

భద్రాచలం ఏజెన్సీలో అధిక ఫీజులు నియంత్రించాలి. మానవహక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారికి వినతి పత్రం…!

మహా భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేట్ స్థాయి ఫీజులను వసూలు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని జాతీయ వినియోగదారులు, మానవ హక్కుల పరిరక్షణ సమితి

తెలంగాణలో కార్మికుల న్యాయ హక్కుల కోసం జూలై 31 న ప్రదర్శన…!

ఖమ్మం సిటీ, మహా. తెలంగాణలో కార్మికుల న్యాయ హక్కుల కోసం ఈ నెల 31న అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించనున్నట్లు టి.యు.సి.ఐ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.ఎల్‌. పద్మ తెలిపారు. మంగళవారం

ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన – ఆనందంలో లబ్ధిదారులు…!

బోనకల్, మహా. బోనకల్ మండలం రావినూతల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం శుభారంభమైంది. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. షేక్ సిలార్ బీ ఇంటి శంకుస్థాపన కార్యక్రమంలో కాంగ్రెస్

ఇందిరమ్మ ఇళ్లకు రాయపట్నంలో శంకుస్థాపన. భట్టి విక్రమార్క కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు…!

మధిర, మహా. మధిర మండలం రాయపట్నం గ్రామంలో ఇల్లు లేని పేదల కోసం మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కృషి ఫలితంగా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు “నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డ్”ఈ నెల 17న ఐఐటీ బాంబేలో అవార్డు అందుకోనున్న జితేష్ వి. పాటిల్..!

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 15 (మహా): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగానికి ప్రతినిధిగా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కు నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డు’ లభించింది. ఈ అవార్డు జూలై 17, ఐఐటీ

కార్మికుల పీఎఫ్, ఈఎస్ఐని వెంటనే జమ చేయాలి సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమోల్ల కిరణ్…!

ఆదిలాబాద్, మహా రిమ్స్ లో పనిచేస్తున్న ఐ.హెచ్.ఎఫ్.ఎం.ఎస్ కాంట్రాక్టు కార్మికుల జూన్ నెల వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ ని వెంటనే జమ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ కోరారు. ఈ

సమస్యలపై శాశ్వత పరిష్కారం చూపించాలి బీసీ,ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డా.విశారదన్ మహరాజ్.!

ఆదిలాబాద్, మహా ఆదిలాబాద్ జిల్లా వాసులు ఏళ్ళుగా ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ డిమాండ్

వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించాలి ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేతల డిమాండ్..!

ఆదిలాబాద్, మహా ఎనిమిదో వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోషియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఆ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి