గొడ్డలిపోటును.. గుండెపోటుగా నమ్మించారు: వైఎస్ సునీత

AP: వైఎస్ సునీత తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గొడ్డలిపోటుతో పడి ఉంటే.. గుండెపోటు అని చెప్పారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్ను తుడిచేసారని
గ్రీన్ బిల్డింగ్స్కు పర్మిట్ ఫీజులో 20 శాతం రాయితీ: మంత్రి నారాయణ

AP: మంత్రి నారాయణ గుడ్న్యూస్ చెప్పారు. గురువారం విజయవాడలో జరిగిన గ్రీన్ ఆంధ్రా సమ్మిట్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. IGBC సర్టిఫికేషన్ ఉండే భవనాలకు మరిన్ని రాయితీలు ప్రకటించారు. అమరావతిలో నిర్మాణాలన్నీ
వారానికి ఒకసారి చేనేత వస్త్రాలు ధరించాలి: పవన్ కల్యాణ్

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువతకు కీలక పిలుపునిచ్చారు. వారానికి ఒకసారి యువత చేనేత వస్త్రాలను ధరించాలని సూచించారు. ఇలా చేయడం వల్ల చేనేత కళాకారుల అభివృద్ధికి తోడ్పడిన వాళ్లమవుతామని తెలిపారు. చేనేత
ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహిస్తాం: చంద్రబాబు

AP: చేనేత సూరీడు ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరిలో నిర్మించే పార్కులో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని, అలాగే పార్కుకు ఆయన పేరు పెడతామన్నారు. రూ.74 కోట్లతో
కేటీఆర్ను కలిసిన గౌసుద్దీన్..!

కారేపల్లి, మహా : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట తారకరామారావు(కేటీఆర్)ను బీఆర్ఎస్ మైనారిటీ జిల్లానాయకులు కారేపల్లికి చెందిన షేక్ గౌసుద్దీన్ కలిశారు. గురువారం హైదారాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసిన గౌసుద్దీన్ జిల్లాలో పార్టీ
బుగ్గ వాగు ఉద్ధృతి. ఖమ్మం-డోర్నకల్ రహదారి పై రాకపోకలకు అంతరాయం…!

రఘునాథపాలెం, మహా. రఘునాథపాలెం మండలం పాపటపల్లి వద్ద బుగ్గ వాగు వంతెన మీదుగా భారీగా నీరు ప్రవహిస్తోంది. ఇల్లందు, కారేపల్లి, కామేపల్లి మండలాల్లో కురిసిన ఉరుములు-మెరుపులతో కూడిన వర్షానికి వాగు ఉప్పొంగింది. వంతెనపై మూడు
గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందించి చట్ట బద్ధంగా రక్షణ కల్పించాలి : సి.పి.యం.పార్టీ కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ..!

ఆగస్టు, 7 (మహా ) ఖమ్మం రూరల్ మండలం మారెమ్మగుడి వద్ద ఉన్న దుశ్యంత్ రెడ్డి ఫంక్షన్ హాలు నందు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు , రాష్ట్ర ఉపాధ్యక్షులు
వనవాసి విద్యాలయంలో విష జ్వరాలు . 12 మంది ఆదివాసీ విద్యార్థుల అస్వస్థత…!

భద్రాచలం , మహా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని వనవాసి విద్యాలయం విద్యార్థుల్లో ఒక్కసారిగా విష జ్వరాల భయం అలముకుంది. పాఠశాల వ్యవస్థపై, పౌష్టికాహార నాణ్యతపై, హాస్టల్ నిర్వహణపై ఆందోళన వ్యక్తమవుతోంది.
జీళ్ళచెరువు బీసీ కాలనీలో ఘనంగా ముత్యాలమ్మ బోనాల జాతర 21 రకాలతో మహాభిషేకం చేసిన భక్తులు…!

కూసుమంచి, ఆగస్టు 7, మహా: కూసుమంచి మండలం జీళ్ళచెరువు గ్రామంలోని బీసీ కాలనీలో గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండ్ర అంజయ్య ఆధ్వర్యంలో వైభవంగా ముత్యాలమ్మ పండుగ జరిగింది. భక్తులందరూ జలబిందేలతో ముత్యాలమ్మ
మంత్రాలు చేశాడని అనుమానంతో వ్యక్తి హత్య. * మూఢనమ్మకాల మూలంగా విషాదం..!

కొత్తగూడెం, మహా. కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలోని భూసరాయి గ్రామంలో మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో గ్రామస్థులు ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. మాదకం బీడ అలియాస్ రాజు (35)
