యూటీ పనులను పరిశీలించిన ఇరిగేషన్ శాఖ సీఈ,ఎస్ఈ ..!

కూసుమంచి,మహా: కూసుమంచి మండలం పాలేరు సాగర్ ఎడమ కాలువ వద్ద రూ .14 కోట్లతో నిర్మిస్తున్న య్యూటీ (అండర్ టన్నెల్) పనులను గురువారం ఇరిగేషన్ శాఖ సీఈ,ఎస్ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా
గేటు కారేపల్లికి చెందినప్రముఖ న్యాయవాది మృతి…!

కారేపల్లి, మహా:సింగరేణి మండల పరిధిలోని గేట్ కారేపల్లి గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది పరస అనంత నాగేశ్వరరావు(45) గుండెపోటుతో మరణించినాడు. వృత్తిరీత్య గురువారం ఉదయం హైకోర్టుకు వెళ్ళినారు. కోర్టులో కేసుల పరిశీ లనలో ఉండగా
జీళ్ళచెరువులో 1000 పైగా మొక్కలను ప్లాంటేషన్ చేస్తున్నాం కూసుమంచి ఎంపీడీవో రామచంద్రరావు ..!

కూసుమంచి, ఆగస్టు 7, మహా: కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు పంచాయతీ గోపాలరావుపేట నుంచి కూసుమంచి వరకు ప్రధాన రహదారి వెంట 1000 పైగా మొక్కలను నాటేందుకు ప్లాన్ చేస్తున్నామని కూసుమంచి ఎంపీడీవో రామచంద్రరావు తెలిపారు.
మధిరలో సివిల్ జడ్జి కోర్టు భూమిపూజ చేసిన జిల్లా జడ్జి ..!

మధిర మహా మధిర మున్సిపాలిటీలో సుమారు రూ.24 కోట్లతో నిర్మించనున్న సివిల్ జడ్జి కోర్టు భవన నిర్మాణం కోసం జిల్లా జడ్జి గోరంట్ల రాజగోపాల్ గురువారం భూమి పూజ నిర్వహించారు. మధిర సీనియర్ సివిల్
పాలనాధికారి ముందే పథకాల లొల్లి..!

తలమడుగు మహా: రేషన్ కార్డ్ నిరంతర ప్రక్రియని ఎవరు ఆందోళన చెందద్దని అందరికీ లబ్ది చేకూరేలా కృషి చేస్తామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో తలమడుగు మరియు తాంసి
నిరక్షరాస్యులు లేని అక్షరాస్యత జిల్లాగా మంచిర్యాలకు పేరు తేవాలి –జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య…!

మంచిర్యాల, మహా : నిరక్షరాస్యులు లేని అక్షరాస్యత జిల్లాగా మంచిర్యాలకు పేరు తేవాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య అన్నారు. నవభారత సాక్షరత కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా స్థాయి శిక్షణ
రేషన్ కార్డు పత్రాల పంపిణీ లో రచ్చ శ్యామ్ నాయక్ పై వాటర్ బాటిల్ విసిరేసిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి..!

ఆదిలాబాద్ మహా : బీఆర్ఎస్ పార్టీ, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి సహనం కోల్పోయారు.కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జన్కపూర్ లో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు.. చేతికి
బెల్లంపల్లి సబ్-కలెక్టర్ గా మనోజ్ ..!

మంచిర్యాల, మహా : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్-కలెక్టర్ గా ఐ.ఈ.ఎస్.ఎస్.డి. మనోజ్ (ఐ.ఎ.ఎస్) గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా మొక్కను
నిర్మల్ జిల్లా లో నిబంధనలకు విరుద్దంగా హాస్పిటళ్లు ఖానాపూర్ లో డీఎంహెవో తనిఖీలు ఓ క్లీనిక్ మరో హాస్పిటల్ సీజ్ .,.!

ఆదిలాబాద్ మహా : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రులను నిర్మల్ జిల్లా వైద్యాధికారి రాజేందర్ ఆకస్మికంగా తనిఖీ చేసి సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాల
సుంకిడి వాగులో ఒకరి దుర్మరణం…..!

తలమడుగు మహా: వాగులో ఒక వ్యక్తి శవం తేలిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామానికి చెందిన దాసరి ప్రశాంత్(50) తన తాత యొక్క భూమి
