తడిసిన పసుపును కోతలు లేకుండా కొంటాం..! రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల…

పసుపు రైతులకు ప్రభుత్వం పూర్తి అండ. ఇబ్బంది పెడితే అధికారులపై చర్యలు. 1,500 టార్పాలిన్ల పంపిణీకి బిడ్డింగ్ పూర్తి. కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఆదేశం. హైదరాబాద్, మహా. అకాల వర్షాలతో నష్టపోయిన పసుపు రైతులకు
శంషాబాద్ విమానాశ్రయంలో రూ.25 కోట్ల డ్రగ్స్ పట్టివేత..

బ్యాంకాక్ నుంచి హైడ్రోఫోనిక్ గంజాయి స్మగ్లింగ్.. ఇద్దరు నిందితుల అరెస్ట్. శంషాబాద్, మహా. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) వేదికగా జరుగుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాను కస్టమ్స్ అధికారులు మరోసారి సమర్థవంతంగా
త్వరలో బసవతారకం ఆసుపత్రి విస్తరణ..-:నందమూరి బాలకృష్ణ..

పేదలకు మెరుగైన క్యాన్సర్ చికిత్స అందించడమే లక్ష్యం. బీడీఎల్ అందించిన వైద్య పరికరాల ప్రారంభం. హైదరాబాద్, మహా. హైదరాబాద్లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని త్వరలోనే మరింత విస్తరించనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్, ప్రముఖ
హైదరాబాద్లో రికార్డు స్థాయికి పసిడి ధరలు..

• 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1.53 లక్షలు. • కిలో వెండి రూ. 2.45 లక్షలు. హైదరాబాద్, మహా. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాలకు తోడు దేశీయంగా పెరిగిన గిరాకీతో
కాటేదాన్లో కల్తీ అల్లం పేస్ట్ గుట్టురట్టు..

మైలార్దేవ్పల్లిలో పోలీసుల మెరుపు దాడి. రూ.22 లక్షల నిల్వలు స్వాధీనం మైలార్దేవ్పల్లి, మహా. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రంగారెడ్డి
రాష్ట్రంలో ఆటో ఎల్పీజీ కష్టాలు..! కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ..

రాష్ట్రంలో ఆటో ఎల్పీజీ కష్టాలు. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ అదనపు కోటా కేటాయించాలని విజ్ఞప్తి. లక్షకు పైగా ఆటోలపై ప్రభావం. హైదరాబాద్, మహా. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న ఆటో ఎల్పీజీ కొరతను పరిష్కరించాలని
మందబలంతో గొంతు నొక్కుతున్నారు.. సస్పెన్షన్లపై హరీశ్రావు ధ్వజం..

మందబలంతో గొంతు నొక్కుతున్నారు. బడ్జెట్ అంతా డొల్ల.. ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలం శాసనసభ వెలుపల మాజీ మంత్రి నిప్పులు. సస్పెన్షన్లపై హరీశ్రావు ధ్వజం హైదరాబాద్, మహా. రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా డొల్ల
హనుమాన్ విజయ యాత్రకు సర్వం సిద్ధం..సీసీ కెమెరాల నిఘాలో యాత్ర ..సీపీ సజ్జనార్.

ఏప్రిల్ 2న శోభాయాత్ర.. 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు కోఠిలో అధికారుల సమన్వయ కమిటీ భేటీ. సీసీ కెమెరాల నిఘాలో యాత్ర. సీపీ సజ్జనార్. హైదరాబాద్ ,మహా: ఏప్రిల్ 2వ తేదీన
ముత్యంపేటలో కోతుల మారణకాండ..!

విషప్రయోగంపై అనుమానం. అనుమానాస్పద స్థితిలో 20 కోతులు మృతి. నిలువునా ప్రాణాలు విడిచిన వానర సైన్యం. గతంలోనూ 30కి పైగా మృత్యువాత. ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా కదలని యంత్రాంగం కామారెడ్డి (దోమకొండ), మహా. కామారెడ్డి
రాష్ట్రానికి వడగండ్ల ముప్పు..! నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..

రాష్ట్రానికి వడగండ్ల ముప్పు. జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు. 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు. హైదరాబాద్, మహా. రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు ప్రకృతి
