రైల్వేలైన్ భూసేకరణపై కలెక్టరేట్ లో సమావేశం..

*ఎకరానికి రూ.19 లక్షలు, గజానికి రూ. 6300 ఇస్తామన్న అధికారులు *10 శాతం అయినా పెంచాలని ప్రాధేయపడ్డ నిర్వాసితులు *జేసీ, ఎస్డీఎల్ సీ తో ఫోన్ లో మాట్లాడిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్
కౌశిక్ రెడ్డికి సీఐడీ సెగ….

* “నా భార్యపై కేసులెందుకు?” అంటూ సర్కార్పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే. * పోలీసు వసూళ్లపై విచారణ జరపండి. * విచారణ ముగిశాక సంచలన ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
ఎస్ఎల్బీసీ సొరంగం పనులకు సరికొత్త ‘వడి’: 2028 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు!

ఎస్ఎల్బీసీ పనులకు సరికొత్త ‘వడి’. * 2028 నాటికి పూర్తి చేయడమే లక్ష్యం హైదరాబాద్, మహా. ఉమ్మడి నల్గొండ జిల్లా రైతాంగం దశాబ్దాల కల అయిన ఎస్ఎల్బీసీ (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ) సొరంగం
ఆదిలాబాద్లో పొలిటికల్ హీట్: ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక వేళ మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్, జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల నిర్బంధం!

ఆదిలాబాద్లో రాజకీయ సెగ. * ఖానాపూర్ ఎన్నిక వేళ ‘గులాబీ’ నేతల ముందస్తు అరెస్టులు. ఆదిలాబాద్, మహా . ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికతో పాటు
ఎట్టకేలకు చైర్మన్ ఎన్నిక పూర్తి… మున్సిపల్ చైర్మన్ గా టేకుల సుదర్శన్ రెడ్డి ఎన్నిక

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో జరిగిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు పూర్తయింది. బిఆర్ఎస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఈ
చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు హాజరైన కౌన్సిలర్లు…

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: నేడు జరగనున్న జరుగుతున్న ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు, స్థానిక శాసనసభ్యులు రంగారెడ్డి, బీఆర్ఎస్ 13 మంది, కాంగ్రెస్ ఎనిమిది మంది, బీజేపీ ఇద్దరు,
మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు హాజరైన కౌన్సిలర్ యాదగిరి…

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నేడు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కానున్న సందర్భంలో మున్సిపల్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి కార్యాలయం వద్ద చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చైర్మన్ వైస్ చైర్మన్
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక: మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు!

భారీగా మోహరించిన పోలీసులు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేడు రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: డిసిపి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రం వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.
ఆపదలో అండగా ‘మిత్రుడు’.. ప్రధాని మోదీ, జైశంకర్తో రష్యా ఉప ప్రధాని డెనిస్ మాంటిరోవ్ కీలక భేటీ..

భారత్కు రష్యా భారీ ఇంధన భరోసా హార్ముజ్ జలసంధి మూసివేత, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల వేళ అండగా ఉంటామని ప్రకటన. చమురు, గ్యాస్, ఎరువుల సరఫరా పెంచేందుకు సిద్ధం. ప్రధాని మోదీ, జైశంకర్తో రష్యా ఉప
ఆఫ్ఘనిస్థాన్లో భారీ భూకంపం..! రోడ్లపైకి చేరిన జనం..ప్రాణ నష్టం లేదని సమాచారం..

ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల్లో బలమైన ప్రకంపనలు అర్ధరాత్రి ఉలిక్కిపడ్డ ఉత్తర భారతం. హిందూకుష్లో 5.9 తీవ్రతతో భూకంపం. రోడ్లపైకి చేరిన జనం..ప్రాణ నష్టం లేదని సమాచారం. న్యూఢిల్లీ, మహా. ఆఫ్ఘనిస్థాన్లోని హిందూకుష్ పర్వత
