Mahaa Daily Exclusive

జనాభా ఒకరిది.. భూమి మరొకరిది.

*భూమి పంపిణీలో అన్యాయం. • రెడ్డి సామాజికవర్గం చేతిలో 13.5 శాతం భూమి. • మాదిగలు 10 శాతం.. భూమి మాత్రం 6 శాతమే. * పట్టిక చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే! *

ప్రపంచ ఆర్థిక సామ్రాజ్యంలో భారత జైత్రయాత్ర….

* మూడో స్థానంలో ‘మహా’ భారతం! * కొనుగోలు శక్తిలో మనం సాటిలేని మేటి. * 19 ట్రిలియన్ డాలర్ల మార్కు దాటిన స్వదేశీ జీడీపీ! * 43 ట్రిలియన్ల ‘డ్రాగన్’ రికార్డుతో అగ్రపీఠం!

న్యాయస్థానంలో వణికిన ‘అగ్రరాజ్యం’: సంకెళ్లతో 91 ఏళ్ల బామ్మ – భర్త ప్రాణాల కోసం దొంగతనం చేసిన హెలెన్

న్యాయస్థానంలో వణికిన ‘అగ్రరాజ్యం’. • సంకెళ్లతో కోర్టులో 91 ఏళ్ల బామ్మ. • భర్త ప్రాణాల కోసం దొంగతనం. • 65 ఏళ్ల ప్రేమపై ఇనుప సంకెళ్లు. • బామ్మ సంకెళ్లతో కదిలిన మానవత్వం!

కూకట్‌పల్లిలో ‘లవ్ జిహాద్’ మృగం..

కూకట్‌పల్లిలో ‘లవ్ జిహాద్’ మృగం. * హిందువుగా నమ్మించి నిలువునా మోసం. * బీఫ్ తినిపిస్తూ.. ఖురాన్ చదివిస్తూ.. నవాజ్ నరకంలో బాధితురాలి కన్నీటి గాథ. హైదరాబాద్, మహా. నమ్మించి గొంతు కోయడం అంటే

తెలంగాణ త్యాగాల గడ్డపై బీజేపీ ‘విషపు’ పంజా: తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై కేటీఆర్ ఉగ్రరూపం

తెలంగాణ త్యాగాల గడ్డపై బీజేపీ ‘విషపు’ పంజా. *అమరవీరుల బలిదానాన్ని ‘పాకిస్థాన్’తో పోలుస్తావా? • ఆత్మగౌరవంపై దాడిని సహించేది లేదు. * తేజస్వీ సూర్యపై కేటీఆర్ ఆగ్రహం. హైదరాబాద్, మహా. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ

అనిల్‌ అంబానీకి సుప్రీం ‘షాక్‌’…

అనిల్‌ అంబానీకి సుప్రీం ‘షాక్‌’. * మోసపూరిత ఖాతాలపై విచారణకు గ్రీన్ సిగ్నల్. *రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌కు ముంచుకొస్తున్న గండం. *బ్యాంకులను ముంచిన ఖాతాలపై సీబీఐ పంజా? *రుణ గ్రహీతలకు నోటీసులు ఇవ్వాల్సిందే. * కానీ

టీసీఎస్‌ మత మార్పిడిల వెనుక ‘ఆర్థిక’ కుట్ర: నిదా ఖాన్ బ్యాంక్ ఖాతాల్లో మిస్టరీ లావాదేవీలు – సిట్ దర్యాప్తు ముమ్మరం

టీసీఎస్‌ మత మార్పిడిల వెనుక ‘ఆర్థిక’ కుట్ర. * నిదా ఖాన్ బ్యాంక్ ఖాతాల్లో మిస్టరీ లావాదేవీలు. *పరారీలో ‘కీ’ నిందితురాలు నిదా ఖాన్. * ఖాతాల ప్రక్షాళనకు పోలీసుల నోటీసులు. * టాటా

మహిళా బిల్లు ముసుగులో మోదీ సర్కార్ ‘డీలిమిటేషన్’ కుట్ర: పార్లమెంట్‌లో ప్రియాంకా గాంధీ నిప్పులు

మహిళా బిల్లు ముసుగులో మోదీ సర్కార్ ‘డీలిమిటేషన్’ కుట్ర. *కులగణన అంటే ప్రధానికి భయం ఎందుకు? *ఓట్ల వేట కోసం ప్రజాస్వామ్యానికి బీజేపీ మరణశాసనం. *దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేందుకే ఈ పునర్విభజన ప్లాన్.

భారత రాజ్యాంగమే పరమ ప్రమాణం: మన దేశం ఎప్పుడూ ‘హిందూ దేశం’ కాదు – జస్టిస్ కోటేశ్వర సింగ్ స్పష్టం

భారత రాజ్యాంగమే పరమ ప్రమాణం. * మన దేశం ఎప్పుడూ హిందూ దేశం కాదు. * మతం ప్రాతిపదికన దేశ గుర్తింపు లేదు. * న్యాయవ్యవస్థలో ప్రాంతీయ భాషలకు పట్టం కట్టాలి. * సుప్రీంకోర్టు