Mahaa Daily Exclusive

ఎస్.ఎల్.బి.సి సొరంగ భద్రతపై ఎన్‌జీఆర్‌ఐ నివేదిక..

*ప్రమాదాలకు తావులేకుండా తవ్వకాలు.. నెలకు 200 మీటర్ల లక్ష్యం. *మెడిగడ్డ, అన్నారం బ్యారేజీల భూపరిశోధనల్లోనూ ఎన్‌జీఆర్‌ఐ భాగస్వామ్యం. • సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌ సమీక్ష. హైదరాబాద్‌, మహా. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన శ్రీశైలం ఎడమ

హిల్ట్‌’తో పారిశ్రామిక విప్లవం…

* మే నుంచి కొత్త భూమి విలువలు. * కాలుష్య రహిత నగరం దిశగా అడుగులు. * నగరాభివృద్ధికి పారిశ్రామికవేత్తల చేయూత. * సచివాలయంలో సబ్ కమిటీ కీలక నిర్ణయాలు. * ఉప ముఖ్యమంత్రి

గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుగొమ్మలు…

* పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు. హైదరాబాద్‌, మహా. రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వాములవుతున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవ

దుశ్చర్ల సత్యనారాయణకు సర్కారు అండ…

* నిమ్స్‌లో ఉచిత వైద్యానికి సీఎం రేవంత్‌ ఆదేశం. హైదరాబాద్, మహా. ప్రముఖ పర్యావరణవేత్త, జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించింది. గత

ఇష్టం లేని గర్భాన్ని మోయాలని ఎవరినీ బలవంతం చేయలేం. : సుప్రీంకోర్టు కీలక తీర్పు.

ఢిల్లీ, మహా. మైనర్‌ బాలిక తన ఇష్టానికి విరుద్ధంగా గర్భాన్ని కొనసాగించాలని ఏ న్యాయస్థానమూ బలవంతం చేయలేదని భారత సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 30 వారాల గర్భాన్ని (ఏడు నెలలు) తొలగించుకునేందుకు 15

మే 4 తర్వాత ప్రతి అన్యాయంపై ఫైళ్లు తెరుస్తాం…బెంగాల్‌ గడ్డపై ప్రధాని మోదీ హెచ్చరిక.

హౌరా,మహా పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో ఓటర్లు రికార్డు స్థాయిలో తరలిరావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) సర్కారుకు

నిత్యం 20 కుటుంబాల్లో తీరని వేదన…

* రోడ్డు ప్రమాదాలపై డీజీపీ శివధర్‌ రెడ్డి ఆందోళన. హైదరాబాద్‌, మహా. రాష్ట్రంలో రహదారి ప్రమాదాలు పెను విషాదాన్ని మిగుల్చుతున్నాయి. నిత్యం సగటున 20 కుటుంబాలు తమ ఇంటి పెద్దనో లేదా ఆధారమైన వ్యక్తినో

టికెట్‌ ఏదైనా.. యాప్‌ ఒక్కటే…

*‘మీ టికెట్‌’తో తెలంగాణలో డిజిటల్‌ విప్లవం. హైదరాబాద్‌, మహా. ప్రజా రవాణా మరియు పర్యాటక రంగాల్లో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ‘మీ టికెట్‌’ మొబైల్‌ అప్లికేషన్‌ రాష్ట్రంలో కొత్త

టీఎంసీ’ అరాచకాల నుంచి ఆడబిడ్డలకు విముక్తి….ప్రధాని మోదీ హామీ.

కోల్‌కతా, మహా. పశ్చిమ బంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) సాగిస్తున్న అరాచకాల నుంచి మహిళలకు విముక్తి కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఘంటాపథంగా చెప్పారు. రాష్ట్రంలో రెండో దశ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో

జనగణనలో ‘అడ్డంకులు’ తొలగించండి….కలెక్టర్లకు ఆర్జీఐ కీలక ఆదేశాలు…

ఢిల్లీ, మహా. దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు భారత రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీఐ) కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. గణన విధులకు ఆటంకం కలిగించేలా బెదిరింపులు లేదా భయపెట్టే చర్యలు చోటుచేసుకునే