Mahaa Daily Exclusive

నిప్పుల కొలిమిలా తెలంగాణ….

నిప్పుల కొలిమిలా తెలంగాణ. * ముంచుకొస్తున్న వడగాల్పుల ముప్పు.. * 47 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు! * నేటి నుంచి వారం రోజుల పాటు నిప్పుల వాన. * రెడ్ జోన్‌లో ఉమ్మడి ఖమ్మం,

రాజకీయం వద్దు…

రాజకీయం వద్దు. * రాష్ట్ర అభివృద్ధే ముద్దు. * ప్రధాని వ్యాఖ్యలపై వక్రీకరణలకు సీఎం రేవంత్ చెక్. హైదరాబాద్, మహా. రాజకీయాల్లో నాయకుల మాటలకు ఉండే పదును, వాటికి ఇతరులు ఆపాదించే అర్థాలు ఒక్కోసారి

కన్నీరు పెట్టిన పొలం…..

కన్నీరు పెట్టిన పొలం. *పంట వ్యర్థాలు కాలుస్తూ వృద్ధ రైతు సజీవ దహనం. • హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలో తీవ్ర విషాదం. హైదరాబాద్, మహా. ఆరుగాలం కష్టపడి పండించిన నేలతల్లే ఆ వృద్ధుడికి

మహిళా సాధికారత దిశగా కీలక అడుగు….

మహిళా సాధికారత దిశగా కీలక అడుగు. * తెలంగాణ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి. హైదరాబాద్, మహా. రాష్ట్రంలో మహిళా సాధికారత, భద్రత, హక్కుల పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

అధికారం శాశ్వతం కాదు…..

అధికారం శాశ్వతం కాదు. * ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి. * కేంద్ర నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వ మనుగడ. * హామీలు గాలికొదిలేసి ప్రధానిపై విమర్శలా? * కేసీఆర్‌కు పట్టిన గతే మీకూ పడుతుంది. *

తెలంగాణలో వాహన ‘వేగం’…..

తెలంగాణలో వాహన ‘వేగం’. * రయ్‌.. రయ్‌.. రోజుకు 2,900 కొత్త బండ్లు. * 2025-26లో రికార్డు స్థాయిలో 10.62 లక్షల కొనుగోళ్లు. * హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలదే సింహభాగం. * కొత్త

లంక బిందెల కోసమే శివాలయ విధ్వంసం….

లంక బిందెల కోసమే శివాలయ విధ్వంసం. * స్కూళ్ల టెండర్లలో రూ. 500 కోట్ల భారీ కుంభకోణం. * బడి పేరుతో గుడిని కూల్చేసిన రేవంత్ సర్కారు.. అర్ధరాత్రి 24 అడుగుల తవ్వకాలు. *

దేశంలోనే తొలి ఫార్మా రైలు….

దేశంలోనే తొలి ఫార్మా రైలు. * ‘ఔషధి ఎక్స్‌ప్రెస్’ రయ్.. రయ్. * హైదరాబాద్ నుంచి ముంబై జేఎన్‌పీటీకి అత్యధునిక శీతలీకరణ వసతులతో రవాణా. * తెలంగాణకు తొలి రైలు కేటాయించడంపై ప్రధాని మోదీకి

మహా తెలుగు’ అక్షర గర్జనకు కదిలిన యంత్రాంగం….

మహా తెలుగు’ అక్షర గర్జనకు కదిలిన యంత్రాంగం. * కొండాపూర్ అక్రమ కట్టడాలపై అధికారుల కొరడా. * కళ్లు తెరిచిన రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాలు.. తక్షణ చర్యలకు రంగం సిద్ధం. * రూ.

విదేశీ మారకాన్ని ఆదా చేద్దాం….

విదేశీ మారకాన్ని ఆదా చేద్దాం. *దేశ ప్రజలు, వ్యాపార సంస్థలకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ పిలుపు. * ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు ఎగుమతులు పెంచాలని సూచన. * ప్రధాని మోదీ విజ్ఞప్తిపై రాహుల్ విమర్శలకు