Mahaa Daily Exclusive

మోదీలో రాముణ్ణి, కృష్ణుణ్ణి చూశా…..

మోదీలో రాముణ్ణి, కృష్ణుణ్ణి చూశా. * ఆయన స్పర్శతో నా జన్మ ధన్యమైంది!’ *ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించిన ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి. * బేగంపేట విమానాశ్రయంలో ఆత్మీయ కలయిక. *

ఎర్రవెల్లి వేదికగా ‘గులాబీ’ వ్యూహరచన…

ఎర్రవెల్లి వేదికగా ‘గులాబీ’ వ్యూహరచన. * నేడు కేసీఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ కీలక సమావేశం. * పార్టీ పునర్నిర్మాణం, బలోపేతమే లక్ష్యంగా అధినేత దిశానిర్దేశం. * సభ్యత్వ నమోదు, ఇన్చార్జిల నియామకంపై సుదీర్ఘ చర్చ..

తమిళనాట ఆసక్తికర పరిణామాలు…..

తమిళనాట ఆసక్తికర పరిణామాలు. * సీనియర్ నేతలతో సీఎం విజయ్ వరుస భేటీలు. *మాజీ సీఎం స్టాలిన్, ఎండీఎంకే నేత వైకోలతో మర్యాదపూర్వక సమావేశాలు. * మరోవైపు ప్రారంభమైన కూటమి లుకలుకలు.. టీవీకే తీరుపై

2027 జూన్‌ నాటికి పోలవరం పూర్తి…..

2027 జూన్‌ నాటికి పోలవరం పూర్తి. * మంత్రి నిమ్మల రామానాయుడు. *వచ్చే ఏడాది అద్భుత ఘట్టం. * జాతికి అంకితం చేయనున్న మోదీ, చంద్రబాబు. * వైసీపీ హయాంలో ప్రాజెక్టు విచ్ఛిన్నం. *

గోదావరి పుష్కరాల నాటికి ‘పోలవరం’ పూర్తికి సహకరించండి….

గోదావరి పుష్కరాల నాటికి ‘పోలవరం’ పూర్తికి సహకరించండి. * కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు కీలక భేటీ. * తొలిదశలో 41.15 మీటర్ల నీటి నిల్వకు నిర్మాణాల పూర్తిపై వినతి.

ఫార్ములా-ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుంది….

ఫార్ములా-ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. * ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టీకరణ. * రాజకీయ ప్రత్యర్థులే తప్ప నాకు శత్రువులు ఎవరూ లేరు. * కక్ష సాధింపులకు పాల్పడే వ్యక్తిని

బండి భగీరథ్ కేసుపై సిట్ ఏర్పాటు…

బండి భగీరథ్ కేసుపై సిట్ ఏర్పాటు మహిళా ఐపీఎస్ అధికారిణితో దర్యాప్తు సీరియస్ అయిన సీఎం రేవంత్ రెడ్డి వివిరణ ఇచ్చిన డీజీపీ సీవీ ఆనంద్ హైదరాబాద్, మహా : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం

స్టాక్ మార్కెట్‌పై యుద్ధ మేఘాలు….

స్టాక్ మార్కెట్‌పై యుద్ధ మేఘాలు. * ఇంధన సెగతో కుప్పకూలిన సూచీలు. * వారపు ఆరంభంలోనే దలాల్ స్ట్రీట్‌లో నష్టాల సెగ. * రూ. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి.. బెంబేలెత్తిన మార్కెట్లు.

బండి భగీరథ్ కేసు విచారణపై సీఎం సీరియస్….

బండి భగీరథ్ కేసు విచారణపై సీఎం సీరియస్. * తక్షణమే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని డీజీపీకి ఆదేశం. * ఫిర్యాదు అంది ఇన్ని రోజులైనా చర్యలు తీసుకోకపోవడంపై అసహనం. * ప్రధాని పర్యటన

భక్తిపారవశ్యంలో విజయవాడ….

భక్తిపారవశ్యంలో విజయవాడ. * చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా వైభవంగా ఆంజనేయ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ. * హనుమాన్ దీక్షా పీఠంలో కనులపండువగా కుంభాభిషేక మహోత్సవం. *పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు.. స్వామివారికి