Mahaa Daily Exclusive

హైదరాబాద్‌లో కలకలం రేపిన జంట హత్యలు….

హైదరాబాద్‌లో కలకలం రేపిన జంట హత్యలు. * అప్పు తీసుకున్న వారే యమభటులై. * తాండూరులో వృద్ధ మహిళల కిడ్నాప్. * మొయినాబాద్ ఫామ్‌హౌస్ సమీపంలో మృతదేహాల పాతివేత. హైదరాబాద్, మహా. ఆపదలో ఉన్నప్పుడు

ప్రపంచ పటంలో ఉంటారా?

ప్రపంచ పటంలో ఉంటారా? * లేక చరిత్రలో మిగిలిపోతారా? * ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు. * పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సంచలన హెచ్చరిక. ఢిల్లీ,

సీబీఎస్‌ఈ సంచలన నిర్ణయం…

సీబీఎస్‌ఈ సంచలన నిర్ణయం. * 9, 10 తరగతుల్లో త్రిభాషా విధానం తప్పనిసరి. * 2026 జూలై నుంచి దేశవ్యాప్తంగా నూతన విధానం అమలు. * కనీసం రెండు భారతీయ భాషలు చదవడం ఆవశ్యకం.

పిల్లలే మన సంపద!

పిల్లలే మన సంపద! * జనాభా పెంపుపై సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన: * మూడో బిడ్డ పుడితే రూ.30 వేలు.. నాలుగో బిడ్డకు రూ.40 వేల నజరానా * నరసన్నపేట సభలో రాష్ట్ర

తెలంగాణ హెచ్‌ఆర్‌సీ తొలి చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య కన్నుమూత…

తెలంగాణ హెచ్‌ఆర్‌సీ తొలి చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య కన్నుమూత. * అనారోగ్యంతో హైదరాబాద్‌లో తుదిశ్వాస * నేడు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు * తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన న్యాయ కోవిదులు, ప్రముఖులు.

బండి భగీరథ్ పోక్సో కేసులో ఉత్కంఠ…

బండి భగీరథ్ పోక్సో కేసులో ఉత్కంఠ. * రంగంలోకి ఐదు ప్రత్యేక బృందాలు. * లుక్ అవుట్ నోటీసులు జారీ. * అజ్ఞాతంలోనే కేంద్ర మంత్రి కుమారుడు. * పారిపోవడం సరికాదన్న సీఎం రేవంత్

ఆత్మ రక్షణకు కరాటే కరాటే శిక్షణ ప్రారంభించిన సర్పంచ్ వీరప్రతాఫ్

  కారేపల్లి, మహా : సింగరేణి సర్పంచ్ మేదరి వీరప్రతాఫ్(టోనీ) ఆధ్వర్యంలో కారేపల్లిలో శనివారం చిన్నారులకు కరాటే శిక్షణ ను ప్రారంభమైనాయి. శిక్షణను సర్పంచ్ మేదరి వీరప్రతాఫ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ

బిజెపి ప్రభుత్వం ప్రజలపై భారాలు- కాంగ్రెస్ నేత చంద్రప్రకాశ్

  కారేపల్లి, మహా : బీజేపీ పాలన ప్రజలపై భారాలు, ప్రజల మధ్య విద్వేషాలు పెంచటం తప్ప దేశానికి చేసింది శూన్యమని సింగరేణి మండల కాంగ్రెస్ మండల అధ్యక్షులు తలారి చంద్రప్రకాశ్ విమర్శించారు. శనివారం

ఇంధన ధరల పెంపుపై మాస్ లైన్ నిరసన…

  కారేపల్లి, మహా : పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో శనివారం కారేపల్లి మండలం పోలంపల్లిలో కేంద్రప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మాస్

నర్సంపేట ఆర్డీవో కార్యాలయంలో తీవ్ర విషాదం….

నర్సంపేట ఆర్డీవో కార్యాలయంలో తీవ్ర విషాదం. * విధి నిర్వహణలో కుప్పకూలిన డిప్యూటీ తహసీల్దార్. నర్సంపేట,మహా. నర్సంపేట రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) కార్యాలయంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారంలో