భూ విలువల పెంపు అశాస్త్రీయం….

భూ విలువల పెంపు అశాస్త్రీయం.. * సామాన్యుడిపై మోయలేని భారం!. * ఖజానా నింపుకునేందుకే కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయం. * బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ధ్వజం. హైదరాబాద్, మహా. తెలంగాణలో
రాహుల్ వ్యాఖ్యలు నిరాధారం…

రాహుల్ వ్యాఖ్యలు నిరాధారం. * దేశంలో ఎలాంటి ‘ఆర్థిక సునామీ’ లేదు! *కాంగ్రెస్ హయాంలోనే ఆర్థిక వ్యవస్థల నిర్వీర్యం. * కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. ఢిల్లీ, మహా. భారత ఆర్థిక వ్యవస్థపై,
కోహెడకు రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.!

కోహెడకు రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.! ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు శనివారం శంకుస్థాపన అంతర్జాతీయ హంగులతో నూతన పండ్ల మార్కెట్ హాజరుకానున్న రాష్ట్ర మంత్రులు స్థానిక ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం జూన్ 5
పాఠశాల విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యం పెరగాలి..

పాఠశాల విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యం పెరగాలి పర్యావరణ పరిరక్షణకు అవగాహనే తొలి అడుగు రాష్ట్ర అటవీ అకాడమీ డైరెక్టర్ డా. ప్రియాంకా వర్గీస్ హైదరాబాద్, మహా : పాఠశాల విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యం పెరగాలని…
విద్యుత్ షార్టు సర్క్యిట్తో జామాయిల్ తోట దగ్గం..

కారేపల్లి, మహా: మండల పరిధిలోని బొక్కలతండ స్టేజివద్ద ఉన్న వాకుండోత్ గన్య అనే రైతుకు చెందిన జామాయిల్ తోట పూర్తిగా దగ్ధమైంది. శక్రవారం గన్యకు చెందిన ఎకరంన్నర జామాయిల్ తోటలోని విద్యుత్ వైర్లు
శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి.?

శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి.? వర్షం పడితే చాలు నీరు జమ: ప్రజలకు ఇబ్బందులు.? నీరు నిల్వ ఉండడంతో దుర్వాసన వెదజల్లుతుంది.? అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సమస్య పరిష్కరించాలి: ప్రజలు ఇబ్రహీంపట్నం
ఎంఎంటీఎస్ లో నో ఫ్రీ జర్నీ….

ఎంఎంటీఎస్ లో నో ఫ్రీ జర్నీ నష్టాల్లో ఉండటమే ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వానికి రైల్వే బోర్డు స్పష్టత ఉచిత ప్రయాణ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే సిద్దమని స్పష్టం పాత బకాయిలు చెల్లించాలని
రద్దయిన వెయ్యి నోటుతో కేసీఆర్ సమానం…

రద్దయిన వెయ్యి నోటుతో కేసీఆర్ సమానం. * బీఆర్ఎస్ పార్టీకి గతమే తప్ప భవిష్యత్తు లేదు. * కేసీఆర్ అంటే నీళ్లు కాదు.. సారా.. సోడా. * కమీషన్ల కోసమే ప్రాజెక్టుల అంచనాల పెంపు.
పాక్ గూఢచర్యం కేసు….

పాక్ గూఢచర్యం కేసు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు బెయిల్ నిరాకరణ ఆమె బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం న్యూఢిల్లీ, మహా : పాకిస్థాన్ నిఘా ఏజెంట్లకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న గూఢచర్యం ఆరోపణలు
త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ….

త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ. * పరిశీలనలో పాలిమర్ నోట్ల ప్రతిపాదన. * ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ముంబయి, మహా. దేశంలో త్వరలోనే ప్లాస్టిక్ (పాలిమర్) కరెన్సీ నోట్లు చలామణిలోకి రాబోతున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై