Mahaa Daily Exclusive

అపోలో ‘హెల్త్‌టెక్’ ఛైర్‌పర్సన్‌గా శోభన కామినేని!

అపోలో ‘హెల్త్‌టెక్’ ఛైర్‌పర్సన్‌గా శోభన కామినేని! * వ్యాపార పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా అపోలో సంస్థ కీలక నిర్ణయం. * 18 నుంచి 24 నెలల్లో ఐపీఓకు కొత్త సంస్థ. * రూ. 25 వేల

30 రోజుల్లో ఏపీకి రండి…

30 రోజుల్లో ఏపీకి రండి. * పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం! * ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కు ప్రాధాన్యం. * త్వరలోనే రాయలసీమలో సెమీకండక్టర్ల పరిశ్రమ. * సింగపూర్ ‘సెమీకాన్’ సదస్సులో

ఇకపై దగ్గు మందు కొనాలంటే డాక్టర్‌ చీటీ తప్పనిసరి!

ఇకపై దగ్గు మందు కొనాలంటే డాక్టర్‌ చీటీ తప్పనిసరి! * కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం. * ‘షెడ్యూల్-కే’ నుంచి ‘సిరప్’ పదం తొలగింపు.. * కలుషిత మందులతో చిన్నారుల మరణాల నేపథ్యంలోనే

తమిళనాడులో రైతుల పంట రుణాల మాఫీ పరిమితి పెంపు!

తమిళనాడులో రైతుల పంట రుణాల మాఫీ పరిమితి పెంపు! * రూ. 75,000కు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం. * సన్న, చిన్న, పెద్ద రైతులందరికీ వర్తింపు. * పరిమితి దాటిన రుణాలపై రూ.

మెస్సీ, రొనాల్డో సరసన స్మృతి మంధాన!

మెస్సీ, రొనాల్డో సరసన స్మృతి మంధాన! * ప్రఖ్యాత ‘టైమ్’ మ్యాగజైన్ క్రీడా జాబితాలో భారత మహిళా క్రికెటర్‌కు అరుదైన గౌరవం. * ఈ ఘనత సాధించిన ఏకైక భారత క్రీడాకారిణిగా రికార్డు. *

నీట్‌ రీ-టెస్ట్‌ భద్రతపై కేంద్రానికి అన్నామలై చురకలు…

నీట్‌ రీ-టెస్ట్‌ భద్రతపై కేంద్రానికి అన్నామలై చురకలు. * మిలటరీ స్థాయి ఏర్పాట్లతో విద్యార్థుల్లో మరింత ఒత్తిడి. * పరీక్ష సమయం పెంపుపైనా అభ్యంతరం. * పారదర్శకతతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమేనని

అమెరికాలో టీసీఎస్‌కు భారీ ఎదురుదెబ్బ!

అమెరికాలో టీసీఎస్‌కు భారీ ఎదురుదెబ్బ! * వ్యాపార రహస్యాల చౌర్యం కేసులో ఏకంగా రూ.1,986 కోట్ల ఆర్థిక భారం. * అప్పీల్‌ను తిరస్కరించిన అమెరికా సుప్రీంకోర్టు. * దశాబ్దాల న్యాయపోరాటానికి తెర.. తీవ్రంగా దెబ్బతిన్న

ట్రంప్‌తో శాంతి చర్చలకు ఇరాన్ ‘సైకలాజికల్’ వ్యూహం!

ట్రంప్‌తో శాంతి చర్చలకు ఇరాన్ ‘సైకలాజికల్’ వ్యూహం! * మానసిక స్థితి అంచనాకు నిపుణుల నియామకం. * ఫలించిన వ్యూహంతో ఇరు దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం. * స్విట్జర్లాండ్‌లో చారిత్రక ఘట్టానికి

2.3 కోట్లు దాటిన ఢిల్లీ జనాభా…

2.3 కోట్లు దాటిన ఢిల్లీ జనాభా. * 15 ఏళ్లలో 37.5 శాతం మేర భారీ వృద్ధి. * సెన్సస్-2027 తొలి దశ గణాంకాల్లో వెల్లడి. * ఈశాన్య ఢిల్లీ జిల్లాలో అత్యధికంగా 28

జులై మూడో వారంలో ‘తల్లికి వందనం’…

జులై మూడో వారంలో ‘తల్లికి వందనం’. * విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేశ్ సమీక్ష. * ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపునకు కీలక ఆదేశాలు. * సకాలంలో ప్రవేశ పరీక్షల నిర్వహణకు దిశానిర్దేశం.