అనుమానం పెనుభూతం.. భార్యను చంపిన భర్త..

హత్య తర్వాత వదినకు ఫోన్ చేసి చెప్పిన సురేష్ హైదరాబాద్, మహా : అనుమానం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. భార్యపై అనుమానంతో తరచూ గొడవపడుతున్న భర్త.. చివరికి ఆమెను దారుణంగా హత్య చేశాడు.
పోలీస్ శాఖలో భారీ కొలువులు జాతర..! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ క్లియరెన్స్..

మరో రెండు వేల ఉద్యోగాలకు అనుమతి కోరిన పోలీసు శాఖ ససేమిరా అన్న ఆర్థిక శాఖ మంజూరైన అయిదు వేల ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ విధి విధానాలను ఖరారు చేస్తున్న పోలీసు నియామక
పీఎఫ్ ఖాతాల్లో మూలుగుతున్న కార్మికుల సొమ్ము.

పీఎఫ్ ఖాతాల్లో మూలుగుతున్న కార్మికుల సొమ్ము. * ఆ డబ్బు మాది అని అడిగేవారే లేరు! * నిరుపయోగంగా 31 లక్షల ఖాతాలు.. అందులో రూ.9,330 కోట్లు. ఢిల్లీ, మహా. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల
ఇన్స్టాగ్రామ్లో చిన్నారుల అసభ్య కంటెంట్ ప్రకటనలు.

ఇన్స్టాగ్రామ్లో చిన్నారుల అసభ్య కంటెంట్ ప్రకటనలు. * మెటాకు కేంద్రం నోటీసులు. ఢిల్లీ, మహా ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్లో చిన్నారుల లైంగిక వేధింపుల కంటెంట్కు సంబంధించిన ప్రకటనలు దర్శనమివ్వడంపై కేంద్ర ప్రభుత్వం
తకాయిచి నాకు చిన్న చెల్లెలు!

తకాయిచి నాకు చిన్న చెల్లెలు! * భారత్-జపాన్ దేశాల అధినేతల మధ్య ఆత్మీయ సంభాషణ. ఢిల్లీ, మహా. భారత్, జపాన్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలు కేవలం దౌత్య, అధికారిక చర్చలకే పరిమితం
పీఎఫ్ ఖాతాల్లో మూలుగుతున్న కార్మికుల సొమ్ము.

పీఎఫ్ ఖాతాల్లో మూలుగుతున్న కార్మికుల సొమ్ము. * ఆ డబ్బు మాది అని అడిగేవారే లేరు! * నిరుపయోగంగా 31 లక్షల ఖాతాలు.. అందులో రూ.9,330 కోట్లు. ఢిల్లీ, మహా. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల
ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులు.

ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులు. * నియామకాలకు రాష్ట్రపతి ఆమోదముద్ర.. కేంద్రం ఉత్తర్వులు జారీ. అమరావతి, మహా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు అదనపు న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం లాంఛనంగా ఆమోదం
కేసీఆర్ సర్కారువి రూ. 8.21 లక్షల కోట్ల అప్పులు.

కేసీఆర్ సర్కారువి రూ. 8.21 లక్షల కోట్ల అప్పులు. * తప్పులు కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ నేతల ఎదురుదాడి. * అసత్య ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫైర్. * హైదరాబాద్, మహా. రాష్ట్ర
గవర్నర్ అబ్దుల్ నజీర్తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ. *సామాజిక మాధ్యమాల్లో విపరీత ధోరణులపై కీలక చర్చ.

అమరావతి , మహా. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. విజయవాడలోని లోక్ భవన్లో సాయంత్రం జరిగిన ఈ భేటీ అత్యంత ఆత్మీయ
లాకర్లలోని బంగారమే దేశ సంపద. : కొత్త గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్కు కేంద్రం సిద్ధం!

ఢిల్లీ, మహా భారతీయ కుటుంబాల వద్ద వేల టన్నుల బంగారం లాకర్లు, ఇళ్లలో నిరుపయోగంగా ఉండిపోతోంది. ఇదే బంగారం దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడేలా చేయాలని కేంద్ర ప్రభుత్వం మరోసారి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ను
