Mahaa Daily Exclusive

జలమండలి అధికారులకు వినతిపత్రం ద్వారా సమస్యలు తెలియజేసిన MGR గారు

జలమండలి అధికారులకు వినతిపత్రం ద్వారా సమస్యలు తెలియజేసిన MGR గారు ఖైరతాబాద్ నియోజకవర్గంలో “సమస్యలపై సమరం” కార్యక్రమంలో భాగంగా గత కొన్ని రోజులుగా వివిధ డివిజన్లలో నెలకొన్న తాగునీటి సమస్యలపై ఖైరతాబాద్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్

బెంగాల్ టీఎంసీ అధ్యక్ష పదవికి చంద్రిమ భట్టాచార్య రాజీనామా..

పార్టీలోని అన్ని పదవుల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటన అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత టీఎంసీలో ముదిరిన సంక్షోభం రాజీనామా అనంతరం తిరుగుబాటు నేతలతో భేటీ   కోల్ కత్తా, మహా : పశ్చిమ బెంగాల్‌లో

యూజ్డ్ కార్ల వ్యాపారం పేరుతో భారీ మోసం..! కార్స్24 సంస్థతో సంబంధం ఉందని నమ్మించి పెట్టుబడులు సేకరణ..

కార్స్24 సంస్థతో సంబంధం ఉందని నమ్మించి పెట్టుబడులు సేకరణ వాజిద్ ఖాన్, అతని భార్యపై సీసీఎస్ లో కేసు నమోదు హైదరాబాద్‌, మహా : హైదరాబాద్ లో భారీ పెట్టుబడి మోసం వెలుగుచూసింది. సెకండ్

ఇలాగైతే..! పాక్, శ్రీలంకల్లలాగా తెలంగాణ దివాలా తీస్తుంది..! కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బండి సంజయ్ ఫైర్..

పాక్, శ్రీలంకల్లలాగా తెలంగాణ దివాలా తీస్తుంది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బండి సంజయ్ ఫైర్ రూ. 10 లక్షల కోట్ల అప్పుల భారాన్ని ప్రజలపై రుద్దారని మండిపాటు రాష్ట్రం అభివృద్దిపథంలో సాగాలంటే బీజేపీ అధికారంలోకి

జలమండలి అధికారులకు వినతిపత్రం ద్వారా సమస్యలు తెలియజేసిన MGR గారు..

ఖైరతాబాద్ నియోజకవర్గంలో “సమస్యలపై సమరం” కార్యక్రమంలో భాగంగా గత కొన్ని రోజులుగా వివిధ డివిజన్లలో నెలకొన్న తాగునీటి సమస్యలపై ఖైరతాబాద్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు జలమండలి

తగ్గేదేలే..! ఈసీపై కవిత ఆగ్రహం..

కొత్త పేరు ఇచ్చేది లేదని స్పష్టం న్యాయపోరాటం చేస్తానని ప్రకటన టీఆర్ఎస్ పేరుపై పలువురు ఈసీకి అభ్యంతరాలు వ్యక్తం చేసిన పలువురు పేరు మార్చుకోవాల్సిందేనంటున్న ఈసీ హైదరాబాద్, మహా : జాగృతి అధ్యక్షురాలు, మాజీ

మెట్రో ప్రయాణికులకు పెరగనున్న నిరీక్షణ సమయం..

కొత్త కోచ్‌ల కొనుగోలు ప్రక్రియలో రెండేళ్ల జాప్యం కేంద్రం నుంచి రాష్ట్రానికి బదిలీ ప్రక్రియ ఆలస్యం కావడమే కారణం పీక్ అవర్స్‌లో తీవ్ర రద్దీతో కొనసాగుతున్న ప్రయాణికుల ఇబ్బందులు వాల్యుయేషన్ పూర్తయ్యాకే కోచ్‌ల కొనుగోలుకు

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు వెంటనే చెల్లించాలి.. బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్.

హైదరాబాద్, మహా : ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రతి నెల మొదటి తేదీన జీతాలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినట్లు

ట్రిపుల్ ఐటీలో విషాదం..! ఆరో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య..

మృతుడు మహబూబాబాద్ జిల్లాకు చెందిన అభిరూప్‌గా గుర్తింపు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు   హైదరాబాద్‌, మహా : గచ్చిబౌలిలోని ప్రతిష్ఠాత్మక ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఓ

జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..

మారుతున్న రాజకీయ సమీకరణాల నడుమ జరగనున్న భేటీ మహిళా రిజర్వేషన్, ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లులు అజెండాలో ఉండే అవకాశం శివసేన, తృణమూల్ రెబల్ ఎంపీల విలీనంతో ఎన్డీయే బలం పెరిగే ఛాన్స్