వైద్య సిబ్బందికి బీపీ, షుగర్ మిషన్లు అందజేత..

కారేపల్లి, మహా : కారేపల్లి మండలం బాజుమల్లాయిగూడెం గ్రామపంచాయతీ ప్రజల వైద్య పరీక్షలకు సర్పంచ్ కోరం కోటమ్మ బీపీ, షుగర్ లెవల్ పరీక్షించే మీషన్లను కొనుగోలు చేయించారు. పంచాయతీ తరుపున కొనుగోలు చేసిన యంత్రాలను
అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడిన ప్రభుత్వం..! అధికారులతో వైరా ఎమ్మెల్యే సమీక్షా..

ప్రజల ఆశీర్వాదంతో మరింత అభివృద్ది అధికారులతో వైరా ఎమ్మెల్యే సమీక్షా కారేపల్లి, మహా : ప్రజాపాలనతో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తున్న రేవంత్ ప్రభుత్వంకు ప్రజల ఆశీర్వాదం ఇవ్వాలని వైరా ఎమ్మెల్యే మాలోత్
ఈరీ కి నివాళ్లు ఆర్పించిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు..

కారేపల్లి, మహా : జర్నలిస్టు అజ్మీర వీరన్న మాతృమ్మూర్తి అజ్మీ ఈరీ సంస్మరణ కార్యక్రమం బుధవారం కారేపల్లి మండలం భీక్యాతండాలో జరిగింది. ఈ కార్యక్రమానికి వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ మాజీ ఎమ్మెల్యే
సింగరేణిపై ప్రేముంటే గోదావరి లోయ బ్లాకులన్నీ కేటాయించాలి.. ఆధారాలతో సహా కేంద్రం తీరును ఎండగట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

తాడిచెర్ల కొత్త కేటాయింపు కాదు.. పాతదానికే అనుమతి ప్రైవేట్ వారికి ఇచ్చిన బ్లాకులను వెనక్కి తీసుకుని సింగరేణికి ఇవ్వాలి గిరిజన ప్రాంతాల్లో బొగ్గు బ్లాకుల వేలం చట్టవిరుద్ధం ఆధారాలతో సహా కేంద్రం తీరును ఎండగట్టిన
స్టాక్ మార్కెట్లలో రక్తపాతం.. ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి..

ముంబై, మహా అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. బుధవారం ట్రేడింగ్లో సూచీలు భారీగా కుప్పకూలడంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజే సుమారు రూ. 8 లక్షల కోట్లు ఆవిరైంది.
