Mahaa Daily Exclusive

మొబైల్ లో లీనమయ్యాడు మృత్యువు ఒడిలోకి జారిపోయాడు.. విజయవాడ బస్టాండ్ లో ఘోర ఘటన..

మొబైల్ చూస్తూ వెళ్తున్న వ్యక్తిని బస్సు ఢీకొనడంతో వ్యక్తి మృతి విజయవాడ బస్టాండ్ లో ఘోర ఘటన విజయవాడ, మహా : విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో చోటుచేసుకున్న ఒక ఘోర ప్రమాదం తీవ్ర

కేసీఆర్ హయాంలో పంట నష్టానికి రూపాయి లేదు..! కాంగ్రెస్ రైతు సంక్షేమానికి పెద్దపీట: భట్టి..

ఖమ్మం, మహా. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవసాయ రంగానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రైతులకు అవసరమైన ప్రతి సహాయాన్ని పారదర్శకంగా

గగన్‌యాన్ విజయానికి ఆస్ట్రేలియా అండ..! కోకోస్ దీవుల్లో స్పేస్ ట్రాకింగ్ కేంద్రం..

మెల్‌బోర్న్,మహా. భారతదేశం చేపట్టనున్న తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌కు ఆస్ట్రేలియా కీలక సహకారం అందించనుంది. గగన్‌యాన్ ప్రయోగానికి మద్దతుగా ఆస్ట్రేలియాకు చెందిన కోకోస్ (కీలింగ్) దీవుల్లో తాత్కాలిక స్పేస్ ట్రాకింగ్ టెర్మినల్‌ను

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు..! ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా..

హర్మూజ్ జల సంధిలో సురక్షితమైన నౌకాానమే లక్ష్యమంటున్న అమెరికా దూషణలతో కాదు చేతలతో చూపిస్తామంటున్న ఇరాన్ మహా : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. బుధవారం ఇరాన్‌పై అమెరికా విరుచుకుపడింది. ప్రపంచంలోని

ఖమ్మంలో రూ.300 కోట్ల ఆయిల్ పామ్ ప్రాజెక్టుకు వేగం..

గోద్రేజ్ ఆగ్రోవెట్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ. హైదరాబాద్, మహా:   తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు, విలువ ఆధారిత వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తోంది.

మలక్కా ముఖద్వారంలో భారత్‌కు వ్యూహాత్మక అండ..!

 సబాంగ్ నౌకాశ్రయ అభివృద్ధికి భారత్–ఇండోనేషియా చారిత్రాత్మక ఒప్పందం.   జకార్తా:మహా.   హిందూ మహాసముద్ర ప్రాంతంలో వ్యూహాత్మక సమీకరణాలకు కొత్త దిశను చూపే కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచ సముద్ర వాణిజ్యానికి అత్యంత ప్రాధాన్యమున్న

రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు పెద్దపీట..! తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం..

పంటల కొనుగోలు, ఎరువుల పంపిణీలో కీలక బాధ్యతలు.  తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం   హైదరాబాద్, మహా:   రాష్ట్రంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను వ్యవసాయాభివృద్ధిలో కీలక భాగస్వాములుగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం

వైయస్సార్ కు యాచారంలో ఘనంగా నివాళులు..! నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు..

ఇబ్రహీంపట్నం జులై 8 మహా: విప్లవాత్మక పథకాలతో ప్రతి ఇంటా వెలుగులు నింపిన ప్రజానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా యాచారం మండలం, నక్కర్త మేడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల

నవలిమిటెడ్ ఎల్.వి.పి.ఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి వైద్య సేవలు ….

భద్రాద్రి కొత్తగూడెం, మహా: పాల్వంచ నవ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా నవలిమిటెడ్, ఎల్.వి.పి.ఐ సంయుక్తంగా పాల్వంచ ప్రభుత్య పాఠశాలల విద్యార్థులకు మండల పరిషత్ హైస్కూల్ ఎర్రగుంట నందు బుధవారం కంటి

కారేపల్లిలో ఘనంగా వైఎస్ఆర్ జన్మదిన వేడుకలు ..

కారేపల్లి, మహా : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి దివంగతవైఎస్ రాజశేఖర్ రెడ్డి 77 జన్మదిన వేడుకలు సోమవారం సింగరేణి కాంగ్రెస్ మండల అధ్యక్షులు తోటకూరి రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సినిమా హాల్ సెంటర్