ఆదిలాబాద్, మహా
ప్రమాదవశాత్తు కింద పడి గాయపడిన జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్ల రాజేశ్వర్ రెడ్డిని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జి భూక్యా జాన్సన్ నాయక్ పరామర్శించారు. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రి లో చికిత్స పొంది స్వగృహం లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన్ను కలిసి మాట్లాడారు. ఘటన జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Post Views: 18








