Mahaa Daily Exclusive

  ఎల్లుండి నుంచి డీసీసీ నియామకాల ప్రక్రియ ప్రారంభం..

Share

ఎల్లుండి ఉదయం హైదరాబాద్ కు చేరుకోనున్న ఏఐసీసీ పరిశీలకులు..

ఎల్లుండి నుంచి క్షేత్ర స్థాయి లో పర్యటించి వారం రోజులలో ఒక సమగ్రమైన నివేదిక ఏఐసీసీ కి అందజేస్తారు.

తెలంగాణ రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షుల నియామకం.కోసం ఏఐసీసీ 22 మంది పరిశీలకులను నియమించింది.