వరంగల్ మహా;
హైదరాబాదులోని గాంధీ భవనంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన గ్రేటర్ వరంగల్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి. హైదరాబాదు లో జరగబోయే ఖర్గె సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు
మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి జరగబోయే సభకు వరంగల్ నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తరలించాలని రాజనాల కు సూచించగా అందుకు రాజనాల నా బాధ్యతను నేను తప్పక నిర్వహిస్తానని పిసిసి అధ్యక్షుడికి తెలిపారు.
Post Views: 79







