Mahaa Daily Exclusive

  తెలంగాణలో విజయవంతంగా కులగణన చేశాం: మంత్రి పొంగులేటి

Share

తెలంగాణలో విజయవంతంగా కులగణన చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ కేబినెట్‌ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలపై గురువారం మీడియాతో మాట్లాడుతూ..”18 కేబినెట్‌ సమావేశాల్లో 327 అంశాలు చర్చించాం. 321 అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 23 శాఖలకు చెందిన 321 అంశాలకు ఆమోదం. 96 శాతం అంశాలు అమలులోకి వచ్చాయి. రెండువారాలకోసారి కేబినెట్‌ సమావేశం. జులై 25న మళ్లీ కేబినెట్‌ సమావేశం.” అని అన్నారు.

Latest