Mahaa Daily Exclusive

  గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ ..!

Share

వరంగల్ మహా;

గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు వంచనగిరిలోని కోట గండి మైసమ్మ తల్లిని, కొండగిరి సాయినాధుని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు కొండా మురళి నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధిలో ముందుకెళ్లాలని ఆయన కోరుకున్నట్టు తెలిపారు.

Latest