Mahaa Daily Exclusive

హైదరాబాద్‌లో న్యాయవాది హత్య కేసులో పురోగతి.

 వక్ఫ్ భూముల వివాదమే కారణమని ప్రాథమిక నిర్ధారణ. నిందితుల కోసం ఐదు ప్రత్యేక బృందాల ముమ్మర గాలింపు. హైదరాబాద్, మహా. హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన సీనియర్ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య

రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు.

 పంటల కొనుగోలుకు భారీగా నిధుల విడుదల. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్, మహా. ప్రస్తుత సీజన్‌లో రైతులు పండించిన పంటలను దళారుల చేతుల్లో పెట్టి నష్టపోకుండా చూసేందుకు, ప్రభుత్వమే నేరుగా

మెరిట్ పక్కనపెట్టి టార్గెట్ల వైపు.

• ఆన్‌లైన్ యుగంలో ఇంటింటి ప్రచారం. • మైనారిటీ గురుకులాల విలక్షణ వైఖరి. • సంక్షేమ గురుకులాల్లో అడ్మిషన్ల సంక్షోభం • నిప్పుల కొలిమిలో మైనారిటీ ఉపాధ్యాయులు. • అడ్మిషన్ల వేటలో అల్లాడుతున్న గురుదేవులు!

అగ్నిప్రమాదంలో మోటర్, పైపులైన్ దగ్ధం

కారేపల్లి, మహా: తుప్పలకు పెట్టిన నిప్పు మిర్చితోటకు అంటుకోని మిర్చి పంటతో పాటు వ్యవసాయ మోటర్, పైపు లైను దగ్ధం అయిన ఘటన కారేపల్లి మండలం నానునగర్‌తండాలో ఆదివారం చోటుచేసుకుంది. నానునగర్‌తండా సమీపంలోని బోడు

లింగంబంజరలో ఘనంగా బోనాలు

కారేపల్లి, మహా: కారేపల్లి మండలం లింగంబంజర శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగి 16 రోజుల అవుతున్న సందర్బంగా ఆదివారం బోనాల సమర్పణ కార్యక్రమాన్ని గ్రామస్తులు నిర్వహించారు. వేదపండితులు పమ్మిరాజు రామారావు

జనసేనకు షాక్…

 శాసనసభ విప్ పదవికి రైల్వేకోడూరు ఎమ్మెల్యే రాజీనామా.  ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో భేటీ.  వివాదాలపై వివరణ ఇస్తూ రాజీనామా లేఖ సమర్పించిన అరవ శ్రీధర్. అమరావతి:మహా. ఆంధ్రప్రదేశ్ అధికార కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన

ఆదివాసి గూడాల‌ను సంద‌ర్శించిన ఎస్పీ 

ప‌లు విష‌యాల‌పై అవ‌గాహ‌న‌ మ‌త్తుకు దూరంగా ఉండాల‌ని హిత‌వు ఆదిలాబాద్ మ‌హా : మారుమూల ఆదివాసి ప్రాంతాల ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరచడం, గ్రామీణ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం శ‌నివారం ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – సర్పంచ్ కలబోయిన మాధవరావు.. 

మణుగూరు, మహా : బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టి బాల్య వివాహాలు లేని భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సమితి సింగారం గ్రామపంచాయతీ సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల

సి.సి.కెమేరా ల పనితీరు మెరుగ్గా చూడాలి – ఎసై.రాజేష్ కుమార్

దమ్మపేట ,మే 23 మహా : మండల కేంద్రంలో సిసి కెమేరాల తీరు మెరుగ్గా ఉండాలని , ప్రమాద ఘటనా ప్రదేశాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఎసై .బి. రాజేష్ కుమార్

ఆరుబయట నిద్రపోతుండగా కాటేసిన కాలసర్పం.

హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే రహీమ్ పాషా కన్నుమూత. ఖమ్మం, మహా. నగరంలోని ముస్తఫానగర్ మసీదు సమీపంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఒక అత్యంత దురదృష్టకర, హృదయవిదారక ఘటన ఒక పేద కుటుంబంలో కోలుకోలేని తీవ్ర