సంక్రాంతి బరిలో బాలయ్య..?

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. అందుకే స్టార్ హీరోలు అయినా, సీనియర్ హీరోలు అయినా ముందుగానే సంక్రాంతి రేసులో తమ ప్లేస్ను ఖరారు చేసుకుంటారు. ఎంత పోటీ ఉన్నా అసలు ఆ ప్లేస్ నుండి
అదిరిపోయిన ప్రభాస్ ‘రాజా సాబ్’ కొత్త పోస్టర్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రాలలో ఒకటి రాజా సాబ్ (Raaja Saab). భలే భలే మొగాడివోయ్ ఫేమ్ మారుతి దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై
‘విమానంలో బాంబు ఉందని బెదిరిస్తే జైలు శిక్ష’- కొత్త రూల్స్ ప్రకటించిన రామ్మోహన్ నాయుడు.

విమానాలపై బాంబు బెదిరింపులకు పాల్పడే వారిని నో ఫ్లై లిస్ట్లో చేర్చుతామని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎయిర్ క్రాఫ్ట్ సెక్యూరిటీ నిబంధలను కూడా సవరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇటీవల వరసగా
మహారాష్ట్రలో కాంగ్రెస్ కీలక జాగ్రత్తలు..!

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా వచ్చాయి.అంటే సర్వే సంస్థలకు కూడా అందనంతగా కాంగ్రెస్ పార్టీ తప్పటడుగులు
హైడ్రా నెక్స్ట్ టార్గెట్ అదే..! రంగనాధ్ కీలక ప్రకటన..!!

హైడ్రా. తెలంగాణ రాజకీయాలు హైడ్రా చుట్టూ తిరుగుతున్నాయి. మూసీ పునరుజ్జీవం కోసం సీఎం రేవంత్ ప్రతిపాదనల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయంగా ఈ అంశంలో సవాళ్లు మొదలయ్యాయి. ఇదే సమయంలో హైడ్రా ఇప్పటి
తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్ధులకు సుప్రీంకోర్టు షాక్-జీవో 29పై జోక్యానికి నో..!

తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల విషయంలో సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన అభ్యర్ధులకు నిరాశ తప్పలేదు. రాష్ట్రంలో గ్రూప్1 పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ను వ్యతిరేకిస్తూ పలువురు అభ్యర్ధులు సుప్రీంకోర్టులో
తెలంగాణ పోలీసులపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు..

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసులపై వరాల జల్లు కురిపించారు. వీరమరణం పొందిన పోలీసుల కుటుంబాలకు రూ.1కోటి నష్టపరిహారంగా ఇస్తామని ప్రకటించారు. గోషామహల్ అమరవీరుల
నా తరఫున మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ప్రకటిస్తున్నా: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియా మరణాలు నమోదైన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ గుర్ల గ్రామంలో పర్యటించారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో అత్యవసర
మహిళలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక..

రాష్ట్రంలో మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి కానుక ప్రకటించారు. ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకాన్ని దీపావళి నుంచి అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 5 సంతకాలతో మేనిఫెస్టో హామీలను, అన్న
పవన్ కళ్యాణ్ కు బిగ్ షాకింగ్.. నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం..

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు భారీ షాకిచ్చింది. ఇటీవల న్యాయవాది రామారావు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా.. విచారణకు
