Mahaa Daily Exclusive

రూ. 2 కోట్లు ఇస్తావా?.. చస్తావా?.. సల్మాన్‌ఖాన్‌కు మళ్లీ బెదిరింపులు..

బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్‌ఖాన్‌కు మరోమారు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ముంబై ట్రాఫిక్ పోలీస్‌కు మెసేజ్ చేస్తూ.. సల్మాన్ రూ. 2 కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. లేదంటే చంపేస్తామని బెదిరించాడు.

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్- దీపావళి కానుక ప్రకటన..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. గేరు మార్చింది. టాప్ స్పీడ్‌ను అందుకుంది. ప్రభుత్వం తీసుకుంటోన్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులను జనంలోకి తీసుకెళ్లడంతో పాటు భారత్

మూసీపై రేవంత్ సర్కార్ ఫోకస్..!

దీపావళి పండుగ పూర్తి కావడంతో మూసీపై రేవంత్ సర్కార్ ఫోకస్ చేసింది. ఈ ప్రాజెక్టును వేగంగా తెరపైకి తీసుకెళ్లేందుకు చకచకా అడుగులు వేస్తోంది. తొలి దశ పనులు చేపట్టాలనే ఆలోచన చేస్తోంది. దీని వెనుక

మాస్ లుక్ లో రామ్ చరణ్..! గేమ్ చేంజర్ టీజర్ అప్పుడే..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల్లో గేమ్ చేంజర్ చిత్రం పట్ల ఆసక్తి అంతకంతకు పెరిగిపోతోంది. సినిమా రిలీజ్ డేట్ (2025 జనవరి 10) అనౌన్స్ చేసినప్పటి నుంచి… ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు.

సంక్రాంతిలోపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: ఏపీ మంత్రి జనార్దన్ రెడ్డి..

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి పండుగలోపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. సూపర్ సిక్స్ పథకాల్లో

ఈదుపురంలో ఉచిత గ్యాస్ అందించి… స్టవ్ వెలిగించి… టీ తయారుచేసి తాగిన చంద్రబాబు..

ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో కీలకమైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి నేడు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో జరిగిన కార్యక్రమంలో దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ల

రైలు టికెట్ల బుకింగ్‌కు కొత్త రూల్..

రైల్వే టికెట్ల బుకింగ్‌లో కీలకమైన మార్పు చోటుచేసుకుంది. ముందస్తు రిజర్వేషన్ వ్యవధి (ARP) 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గింది. ఈ కొత్త నిబంధన ఇవాళ్టి (నవంబర్ 1) నుంచే అమల్లోకి వచ్చింది.

బడ్జెట్ ప్రణాళిక లేకుండా హామీలు ఇవ్వొద్దు: గ్యారెంటీలపై ఖర్గే కీలక వ్యాఖ్యలు..

మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పథకాలు, హామీల గ్యారెంటీలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ

అక్టోబరులో రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు… రూ.1.87 లక్షల కోట్లుగా నమోదు..

అక్టోబరు-2024 జీఎస్టీ వసూళ్లు రూ.1.87 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే 8.9 శాతం, సెప్టెంబర్ నెలతో పోలిస్తే 8.1 శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాది అక్టోబరు నెలలో రూ.1.72

చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది, జన్వాడ ఫాంహౌస్ పార్టీ కేసులో నిందితుడు రాజ్ పాకాల ఈరోజు చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యాడు. జన్వాడ ఫాంహౌస్ కేసులో రాజ్ పాకాల, విజయ్