Mahaa Daily Exclusive

బాలయ్యకు పోటీగా.. రానా కొత్త షో..!

ఒకప్పుడు స్టార్ హీరోలంటే కేవలం సినిమాల్లో, వెండితెరపై మాత్రమే కనిపించాలి అనుకునేవారు. వారు ఎక్కువగా ప్రేక్షకులకు మధ్యకు వస్తే వారిని వెండితెరపై చూడాలనుకునే కోరిక తగ్గిపోతుంది అనుకునేవారు. కానీ రోజులు మారిపోయాయి. వెండితెరపై సినిమాలతో

బ్రేకప్ కారణంగా మానసిక క్షోభ అనుభవించా..! రాశీ ఖన్నా ఎమోషనల్ కామెంట్స్..!

ఊహలు గుసగుసలాడే’ సినిమాతో కుర్రకారు హృదయాలు దోచుకుంది ప్రముఖ గ్లామర్ బ్యూటీ రాశీ ఖన్నా(Rashi khanna). ఒకప్పుడు తెలుగులో చాలామంది స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు అందుకుంది. ప్రస్తుతం ఈమె హిందీలో

వయనాడ్‌లో 5 గంటల వరకు 60 శాతానికి పైగా పోలింగ్ నమోదు..

కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం ఉప ఎన్నికకు సంబంధించి ఈరోజు పోలింగ్ జరిగింది. సాయంత్రం ఐదు గంటల వరకు 60 శాతానికి పైగా పోలింగ్ నమోదయింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున

ఝార్ఖండ్ లో ముగిసిన తొలిదశ ఎన్నికల పోలింగ్..! గ్రామాల్లోనే ఓటర్ల జోరు..

ఝార్ఖండ్ రాష్ట్రంలో రెండు విడతలుగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ నవంబర్ 13న బుధవారం ప్రారంభమైంది. నవంబర్ 13 నుంచి నవంబర్ నవంబర్ 20 దాకా రెండు విడతల్లో జరుగుతున్న ఝార్ఖండ్

డీఎస్సీపై అసెంబ్లీలో నారా లోకేష్ ప్రకటన..

ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ అంతకంతకూ వాయిదా పడుతోంది. తాజాగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్దమైన ప్రభుత్వం చివరి నిమిషంలో వాయిదా వేసుకుంది. ఈ నేపథ్యంలో అభ్యర్ధులు డీఎస్సీ ప్రకటనపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర

వైజాగ్ మెట్రో ప్రాజెక్టుపై అసెంబ్లీలో సర్కార్ ప్రకటన..!

ఏపీలో వైజాగ్ మెట్రోప్రాజెక్టు నిర్మాణంపై ఇవాళ అసెంబ్లీలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మున్సిపల్ మంత్రి నారాయణ ఇవాళ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా వైజాగ్ మెట్రో వివరాలు వెల్లడించారు. విశాఖ‌ప‌ట్నం మెట్రో

విడదల రజినీపై షాకింగ్ ఫిర్యాదు..! విడదల రజినితో పాటు పలువురిపై ఫిర్యాదు..

వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి విడదల రజినికి షాక్ తగిలింది. అక్రమ కేసులతో తమను వేధించారని విడదల రజినిపై పల్నాడు జిల్లా ఎస్పీ కంచె శ్రీనివాసరావుకు చిలకలూరిపేట ఐటిడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రితో

20 లక్షల ఇళ్లు కట్టిస్తాం.. కీలక విషయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి..

తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Pongulati) గుడ్ న్యూస్ చెప్పారు.. రాష్ట్రంలో పేద వర్గాల కోసం తర్వలోనే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రజాభవన్(Prajabhavan) లో మంత్రితో ముఖాముఖి సందర్భంగా

వారిపై పీడీ యాక్టు నమోదు, కేటీఆర్ అరెస్ట్ కావాల్సిందే: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో నిందితులు ఎంత పెద్దవారైనా అరెస్టు చేయక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. దాడులకు పాల్పడినవారిపై పీడీ యాక్టు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం

లగచర్ల దాడి ఘటన వెనుక బీఆర్ఎస్: భట్టి విక్రమార్క..

వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ పైన, అధికారుల పైన దాడి చేసిన ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి ఘటన వెనుక బిఆర్ఎస్