Mahaa Daily Exclusive

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉప సభాపతిగా రఘురామ ఎన్నిక..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉప సభాపతిగా ఉండి ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గురువారం సభలో ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామకు

భారీగా తగ్గనున్న ఉల్లి ధర..! ఎంతంటే..?

దేశంలో గడచిన కొన్ని వారాలుగా పెరిగిన ఉల్లి ధరలు సామాన్యులను కన్నీరు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలో కేజీ ధర చాలా చోట్ల ఇటీవల దేశంలో రూ.70-80 స్థాయిలకు చేరాయి. అయితే ప్రస్తుతం ధరలు మళ్లీ

జార్ఖండ్ లో గెలుపెవరిది..? రెండో విడత పోలింగ్ కోసం రెండు కూటములు సిద్దం..!

జార్ఖండ్ లో తొలి విడత పోలింగ్ ముగిసింది. 64.86 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 43 స్థానాలకు జరిగిన పోలింగ్ సరళి పైన పార్టీలు అంచనాల్లో నిమగ్నమయ్యారు. ఎవరికి వారు ధీమా వ్యక్తం

రామ్ చరణ్, బుచ్చి బాబు సినిమాలో ఆ స్టార్..? ఏం ప్లాన్ చేసావు బుచ్చి మావ..?

మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వరుస పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ తర్వాత గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ

నంద్యాల పర్యటన పై అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు..! పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్..?

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్ విత్ NBK. ఇప్పటికే మూడు సీజన్స్ ను విజయవంతంగా పూర్తిచేసిన బాలయ్య.. ఇప్పుడు నాలుగో సీజన్ ను కూడా హిట్ చేయించడానికి ప్రయత్నిస్తున్నాడు.

మండలిలో వైసీపీ నేతలపై మంత్రి నారా లోకేశ్ ఫైర్..

గత వైసీపీ పాలనలో చంద్రబాబు ప్రతిరోజూ అసెంబ్లీకి వచ్చారని, నా తల్లిని అవమానించిన తర్వాతే బాయ్ కాట్ చేశారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. వైసీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ

ఏపీలో అప్పుల కుప్ప.. బయటపెట్టిన కాగ్, వైసీపీ పాలనలో..

ఏపీలో అప్పులు ఎంతవరకు ఉన్నాయి? బడ్జెట్‌లో ఏ విషయాలు ప్రభుత్వం బయటపెట్టింది? ఆర్థిక స్థితిపై కాగ్ తేల్చిన నిజాలేంటి? భారమంతా కూటమి సర్కార్‌పై పడిందా? అవుననే అంటున్నాయి కాగ్ లెక్కలు.   ప్రభుత్వాలు ఖర్చు

కేసీఆర్, కేటీఆర్ లకు అర్హత ఉందా? కలెక్టర్ మీద దాడికి పాల్పడతారా? కిషన్ రెడ్డి సీరియస్..

బీఆర్ఎస్ పాలనలో సాక్షాత్తు ప్రధాని హైదరాబాద్ వస్తే కనీసం బయటకు రాలేదు మీరు. కలెక్టర్ మీదనే దాడికి పాల్పడడం ముమ్మాటికీ తప్పే. తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ తో కలిసి కాంగ్రెస్ కూడా వ్యతిరేకంగా

ఫోన్ ట్యాపింగ్ కేసులో మ‌రిన్ని సంచ‌ల‌నాలు.. ఆ ఇద్ద‌రి నంబ‌ర్లు ట్యాప్..!

బీఆర్ఎస్ హ‌యాంలో జ‌రిగిన ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్య‌వ‌హ‌రం రోజుకో కొత్త మ‌లుపు

ప్ర‌భుత్వంపై భారీ కుట్ర‌లు.. కేటీఆర్ కు శిక్ష తప్పదు… పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..!

కలెక్టర్ పై దాడిని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. పక్కా పథకం ప్రకారమే కలెక్టర్ పై దాడి జరిగిందని ఆరోపించారు. ఈ కేసులో కేటీఆర్ కు శిక్ష తప్పదని హెచ్చరించారు.