Mahaa Daily Exclusive

మరోసారి ACB పిలుపులు..?

HYD : ఫార్ములా ఈ రేస్ కేసులో నిందితులను మరోమారు విచారణకు పిలవాలని ACB అధికారులు భావిస్తున్నారు. A-1గా ఉన్న మాజీ మంత్రి KTR తో పాటు A-2.. IAS అధికారి అర్వింద్కుమార్, A–3..

దేశవ్యాప్తంగా సంచలన కేసు.. ప్రియురాలికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు…!

2022లో కేరళలో విషం కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి ప్రియుడు శరోన్ రాజ్‌ను చంపిన ప్రియురాలు గ్రీష్మ గ్రీష్మ తన ప్రియుడికి విషం ఇచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు తాజాగా గ్రీష్మకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన

కర్తవ్యపథ్ భారత ఆర్మీ ‘డేర్ డెవిల్స్’ వరల్డ్ రికార్డు..!

భారత ఆర్మీకి చెందిన ‘డేర్ డెవిల్స్’ సరికొత్త రికార్డు నెలకొల్పింది. కదిలే మోటార్ బైక్లపై హ్యూమన్ పిరమిడ్తో వరల్డ్ రికార్డు నమోదు చేసింది. ఢిల్లీలోని కర్తవ్యపథ్ డేర్డెవిల్స్ ఈ అసాధారణ ఘనతను సాధించింది. 20.4

జనవరి 21 నుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్లు..!!

* కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. * జనవరి 21 నుంచి జరిగే గ్రామ సభల్లో వీటి కోసం అప్లికేషన్లు

జనసేన కార్యాలయంపై డ్రోన్ కేసులో కీలక మలుపు….!

ఏపీలో జనసేన కార్యాలయంపై ఎగిరిన స్క్రీన్ కేసు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఆ డ్రోన్ను పోలీసులు గుర్తించారు. అది ఏపీ ఫైబర్ నెట్ సంస్థదిగా తేల్చారు. ట్రాఫిక్, పారిశుద్ధ్య కాల్వల నిర్వహణ,రహదారుల స్థితిగతులపై

రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే..హరీశ్‌ రావు ఫైర్…!

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. రైతులు దేశానికి వెన్నెముక.. అలాంటి రైతుల జీవితాలతో చెలగాటం కాంగ్రెస్ సర్కారు చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. 24 గంటలు గడవకముందే

పద్మ అవార్డులపై నరేష్ సంచలన వ్యాఖ్యలు….!

పద్మ అవార్డులపై సీనియర్ హీరో నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 46 సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలు, మా అమ్మ విజయనిర్మలకు పద్మ అవార్డు కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నించాను కానీ

మెదక్‌లో దారుణ సంఘటన .. కరెంట్ షాక్ ఇచ్చి అన్నను చంపిన తమ్ముడు…!

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం బిక్య తండా గ్రామపంచాయతీ నాను తండాకు చెందిన అన్న తేజావత్ శంకర్(28) కూలీ పనులు చేస్తుండగా.. తమ్ముడు గోపాల్ గంజాయి తీసుకుంటూ జులాయిగా తిరుగుతాడు. శంకర్ భార్య నాలుగేళ్ల

డీఎంకే పార్టీలో చేరిన నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య…!

తమిళనాడు రాజకీయాల్లో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య సత్యరాజ్  అధికార డీఎంకే పార్టీలో చేరారు. ఈరోజు చెన్నైలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దివ్య సత్యరాజ్, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్

ఫిబ్రవరి చివర్లో స్థానిక సంస్థల ఎన్నికలు..?

ఫిబ్రవరి చివర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 26 నుంచి పలు పథకాల అమలు పూర్తైన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని స్థానిక నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం.