HYD : ఫార్ములా ఈ రేస్ కేసులో నిందితులను
మరోమారు విచారణకు పిలవాలని ACB అధికారులు భావిస్తున్నారు. A-1గా ఉన్న మాజీ మంత్రి KTR తో పాటు A-2.. IAS అధికారి అర్వింద్కుమార్, A–3.. HMDA మాజీ సీఈ BLN రెడ్డిలకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో KTRకు రెండురోజుల్లోనే మరోమారు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం.
Post Views: 45








