ఓడిపోతారని తెలిసే కేజ్రీవాల్ చిల్లర రాజకీయాలు: అమిత్ షా

వచ్చే నెల 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకే ఆప్ అధినేత కేజ్రీవాల్ యమునా నదిలో BJP విషం కలిపిందని ఆరోపణలు చేస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. ఇవాళ ఎన్నికల ప్రచార సభలో
కులగణనపై స్పీడ్ పెంచిన రేవంత్ సర్కార్…!

ఫిబ్రవరి 7న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కులగణనకు ఆమోదం తెలుపనున్న అసెంబ్లీ ఫిబ్రవరి 5న తెలంగాణ కేబినెట్ సమావేశం రెండవ తేదీన కులగణన సర్వే నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వనున్న అధికారులు.
కూటమి పాలనపై పోరాటాలకు సిద్ధం కావాలి – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

మోసానికి మారుపేరు చంద్రబాబు అని, సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పెద్ద గుండు సున్నా పెట్టారని వైసీపీ రీజినల్ కో-ఆర్డిటనేర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం
పార్టీలకు అకతీతంగా కలిసి అభివృద్ధి చేద్దాం కమలాపురం – ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి

కమలాపురం నియోజకవర్గంలో పార్టీలకతీతంగా కలిసి పనిచేసే గ్రామాల అభివృద్ధికి కృషి చేద్దామని కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి పిలుపునిచ్చారు. వీరపునాయుని పల్లెలో సాధారణ మండల సర్వసభ్య సమావేశంలో అయన పాల్గొన్నారు. సందర్భంగా ఆయన
దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు…ఈరోజే ప్రారంభం …!

ఇకనుంచి ధ్రువపత్రాల కోసం ప్రజలు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలికింది ఏపి ప్రభుత్వం… ఉన్నచోటికే 161 ప్రభుత్వ సేవలు అందించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు! వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా
సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. పీజీ వైద్య కోర్సులకు.. ప్రాంతీయ రిజర్వేషన్లు ఇక లేనట్లే…!

దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించి కొనసాగుతున్న రిజర్వేషన్ల విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. మెడికల్ కాలేజీల్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లో నివాస ప్రాతిపదికన రిజర్వేషన్ ప్రయోజనం అందుబాటులో లేదని సుప్రీంకోర్టు
నేటి నుంచి విశాఖలో CPI జాతీయ కార్యవర్గ సమావేశాలు….!

ఏపీలో సిపిఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు గురు, శుక్రవారాల్లో విశాఖపట్నంలో జరగనున్నాయి. విఐపీ రోడ్డు లోని హోటల్లో జరిగే ఈ సమావేశాలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాతో పాటు దేశం నలుమూలల నుంచి
ఏపీలో మెట్రోలకు 199 ఎకరాల భూ సేకరణ…!

విశాఖ సిటీ సహా మెట్రో విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది… విజయవాడలో 101 ఎకరాలు, విశాఖలో 98 ఎకరాలు కలిపి మొత్తం 199 ఎకరాల భూమి అవసరమని
ఫిబ్రవరి 27న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్…!

ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 08.00 నుంచి సాయంత్రం 04.00 గంటల
