బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించిన ఆత్రం సుగుణ…!

పద్మ అవార్డు ఎంపిక నేపథ్యంలో గద్దర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణ ఖండించారు. గురువారం ఉట్నూరులో మీడియతో మాట్లాడారు. గద్దర్ పదవుల
జనవరి 29 నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు – జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 08.00 నుంచి సాయంత్రం 04.00 గంటల
ప్రజల భాగస్వామ్యముతోనే కు వ్యాధి నిర్మూలన సాధ్యం – డిఎంహెచ్వో డా బాలమురళీకృష్ణ

ప్రజల భాగస్వామ్యముతోనే కు వ్యాధి నిర్మూలన సాధ్యం అని డిఎంహెచ్వో డా బాలమురళీకృష్ణ అన్నారు. మహాత్మా గాంధీ జయంతి వర్ధంతి సందర్భంగా జనవరి 30 గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో “కుష్టు వ్యతిరేక
అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలి – ఐటిడిఎ పీవో సి.యశ్వంత్ కుమార్ రెడ్డి

ఐటీడీఏ ద్వారా ఇచ్చే జీవనోపాధి పథకాలకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఐటీడీఏ పీవో సి. యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం జీవనోపాధి పథకాలకు సంబంధించి సంబంధిత అధికారులతో పీవో సమావేశం నిర్వహించారు.
పామాయిల్ ప్లాంటేషన్ ద్వారా అధిక ఆదాయం – ఐటీడీఏ పీవో సి యశ్వంత్ కుమార్ రెడ్డి

పామాయిల్ ప్లాంటేషన్ ద్వారా గిరిజన రైతులకు అధిక ఆదాయం చేకూరుతుందని ఐటీడీఏ పీవో సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన చిన్నబగ్గ గ్రామంలో పామాయిల్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. పామాయిల్ ప్లాంటేషన్ ను
తెలంగాణ డిప్యూటీ సీఎంను కలిసిన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి…!

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ కలిశారు. ఈ ఇరువురు నేతల భేటీలో హిమాచల్ ప్రదేశ్లోని హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై చర్చ జరిగింది. బిల్డ్ వన్ ఆపరేట్
రాజమండ్రి: సీజీఎల్ పరీక్షలు పటిష్టంగా నిర్వహించాలి…!

ఏపీపీ ఎస్సీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 4 నుంచి 25 వరకు 14 రోజుల పాటు రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో సీజీఎల్ పరీక్షలు నిర్వహించాలని జెసి చిన్న రాముడు గురువారం రాజమండ్రిలో ఆదేశాలు
కదిరిలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం…!

కదిరి మున్సిపాలిటీలో బడ్జెట్ సమావేశాన్ని గురువారం ఛైర్ పర్సన్ నజీమున్నీసా ఆధ్వర్యంలో నిర్వహించారు. పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ ప్రతి నెల సాధారణ కౌన్సిల్ సమావేశం ఎందుకు నిర్వహించడంలేదని ప్రశ్నించారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాన్ని వాయిదా
మాజీ సీఎం జగన్ బంధువు వెంకట్ రెడ్డికి గనుల కేటాయింపుపై ప్రభుత్వం సీరియస్ …!

AP: మాజీ సీఎం జగన్ బంధువు వెంకట్ రెడ్డికి బైరెటీస్ గనుల కేటాయింపుపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ గనుల కేటాయింపును నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. అంతే కాకుండా గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్
టీడీపీ మరో కీలక నిర్ణయం.. ఫిబ్రవరి నుంచి స్టార్ట్…!

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 31న టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, సభ్యత్వాలు, ఫిబ్రవరి నుంచి
