Mahaa Daily Exclusive

నూజివీడులో హాస్టల్ వార్డెన్ పై ఏసీబీ దాడులు…!

నూజివీడు పట్టణంలో గురువారం రాత్రి ఏసీబీ రైడింగ్ సంచలనం కలిగించింది. సోషల్ వెల్ఫేర్ కాలేజీ హాస్టల్ వార్డెన్ నాగమణి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు. హాస్టల్ లో స్వీపర్ గా విధులు

తుపాకీతో కాల్చుకొని తణుకు రూరల్ ఎస్సై ఆత్మహత్య…!

ప. గో. జిల్లా తణుకు ఎస్సై మూర్తి ఆత్మహత్య చేసుకున్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ లో తుపాకీతో కాల్చుకున్నారు. తణుకు రూరల్ ఎస్సైగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్

తూర్పుగోదావరి జిల్లా వైసీపీ యూత్ అధ్యక్షుడిగా కంఠమణి రమేష్…!

తూర్పుగోదావరి జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా కంఠమణి రమేష్ బాబుని నియమిస్తూ పార్టీ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కంటమణి రమేష్ బాబు కొవ్వూరు మున్సిపల్  కౌన్సిలర్‌గా పనిచేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో యువతను సమాయత్తం

పీలేరులో పర్యటించిన నారా భువనేశ్వరి…!

పీలేరులో హెరిటేజ్ పాల సంస్థ గురువారం ఏర్పాటు చేసిన పాడి రైతుల సదస్సుకు ముఖ్య అతిథిగా నారా భువనేశ్వరి పాల్గొన్నారు. గోపూజతో పాడి రైతుల సదస్సు ప్రారంభించారు. మొక్కలు నాటడంతో పాటు, రక్తదానం సేవా

రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో ఆదిలాబాద్జి ల్లా కానిస్టేబుల్ కు స్వర్ణం…!

కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోలీసు మీట్‌లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్ యోగా పోటీల్లో బంగారు పతకాన్ని సాధించింది. జైనథ్ పోలీసుస్టేషన్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ రూప యోగా పోటీల్లో

డీఎంఈ ను కలిసిన ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్…!

నూతనంగా నియమితులైన తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ నరేందర్ కుమార్‌ను గురువారం హైదరాబాద్ లో ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్ కలిశారు. ఈ సందర్భంగా ఆయనను

ఇంద్రవెల్లి: శుక్రవారం పాఠశాలలకు సెలవు…!

ఇంద్రవెల్లిలోని నాగోబా జాతర ప్రారంభమై నేటితో నాలుగో రోజుకు చేరుకుంది. ప్రతి ఏడాది జాతర మొదలైన 3 రోజులకు గిరిజన దర్బార్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. శుక్రవారం ప్రజాదర్బార్ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్

నేడు ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్ శంకుస్థాపన…!

TG: కొత్తగా నిర్మించతలపెట్టిన ఉస్మానియా ఆస్పత్రి భవనానికి ఇవాళ సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11.55 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పాల్గొంటారు. గోషామహల్ స్టేడియంలో 26.3

గుడ్‌న్యూస్.. దివ్యాంగ విద్యార్థులకు 5% రిజర్వేషన్..!

ఉన్నత విద్యలో సీట్ల భర్తీలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్, 5% రిజర్వేషన్లు

మొదట వారికే ఇందిరమ్మ ఇళ్లు…!

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను మరోసారి పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను హౌసింగ్ కార్పొరేషన్ ఆదేశించింది. జాబితాలో అనర్హుల పేర్లను తొలగించాలని సూచించింది. దరఖాస్తులను 3 కేటగిరీలుగా (L1, L2, L3) విభజించింది. L1లోకి సొంత