Mahaa Daily Exclusive

24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!

ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశాలు మూడు వారాలకుపైగా నిర్వహించవచ్చని సమాచారం. మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఏ రోజున బడ్జెట్ ప్రవేశపెట్టాలనేది

తెలుగు రాష్ట్రాలకు అమృతమే తెలంగాణకు 40.. ఏపీకి 73…!

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అమృత్ స్టేషన్స్ పథకంలో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లో 117 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. దేశ వ్యాప్తంగా

ట్రంప్ తెచ్చిన ప్రపంచ యుద్దం..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ వాణిజ్య రంగంలో సరికొత్త యుద్దం తీసుకొచ్చారు. ట్రంప్ ముందునుండీ చెప్పినట్లుగానే పొరుగు దేశాలైన మెక్సికో, కెనెడాలతోపాటు చైనాపై కూడా సుంకాల కొరడాను ఝుళిపించారు. మెక్సికో, కెనడా నుంచి

కాలుజారి కింద పడిపోయిన మేయర్ విజయలక్ష్మి,..!

హైదరాబాద్‌ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి ప్రమాదం తప్పింది. నగరంలో సుందరీకరణ పనుల్లో భాగంగా పర్యటన చేస్తుండగా.. పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌ వద్ద ఆమె కాలు జారీ కిందపడిపోయారు. ఆమెకు స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే

ఫిబ్రవరి 12నుండి మేడారం మినీజాతర నాలుగురోజుల జాతరకు 20లక్షల మంది…!

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసి జాతర. ఇది మహాశివరాత్రి పౌర్ణమి రోజున రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, మేడారం గ్రామంలో జరిగే ఈ

అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన ఎఎన్ఎన్ ములుగు ఎస్పీ శబరీష్…!

అనతి కాలంలోనే ఏ ఎన్ ఎన్ న్యూస్ ఛానెల్ అత్యంత ప్రజాదరణ పొందిoదని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నారు. సోమవారం ములుగు జిలా ఎస్పీ కార్యాలయంలో ఏ ఎన్ ఎన్ ఛానెల్

టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పిలుపుతో.. కదిలిన కాంగ్రెస్ శ్రేణులు…!

టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రశ్నించాయి. తెలంగాణకు గుండుసున్నా ఎందుకుపెట్టారంటూ నిలదీశాయి. పిసిసి ఆదేశాల

గ్రూప్ -1కు రైట్ రైట్ ఇక ఫలితాల ప్రకటనే..!

గ్రూప్-1 ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. గ్రూప్-1పై దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వివిధ రకాల అభ్యంతరాలతో అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం వాటిని కొట్టివేసింది. దీంతో

శబాష్.. తెలంగాణ లోక్ సభ లో ప్రతిపక్ష నేత రాహుల్…!

లోక్ సభ వేదికగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వ విజయాలను ప్రస్తావించారు. తెలంగాణలో జనగణనపై సర్వే నిర్వహించినట్లు తెలిపిన రాహుల్‌గాంధీ, రాష్ట్రంలో దాదాపు 90 శాతం దళితులు, గిరిజనులు, వెనుకబడినవారు, మైనారిటీలు

ఢిల్లీ ఎన్నికల్లో హోరాహోరీ ఉచితాలు ఫుల్.. నేతల గుండె గుబుల్

ఢిల్లీ ఎన్నికల్లో గట్టి పోటీ నెలకొంది. ఆప్ మరో విజయం కోసం, బిజెపి పాతికేళ్ళతర్వాత విజయం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్, ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎన్నికలను