ఢిల్లీలో కమలం టుడే చాణక్య సర్వే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ది ఒకే అంచనా…!

దేశ రాజధాని ఢిల్లీలో ఓటింగ్ ముగిసింది. 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. ఢిల్లీలో ఎగ్జిట్ పోల్స్ పోటాపోటీగా తమ అంచనాలు పేర్కొంటున్నాయి. టుడే చాణక్య సర్వేలో బిజెపికి 40-45, ఆప్
రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం..!

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కానుంది. రేపు ఉ.11 గంటలకు భేటీ కానుంది. ఏపీకి సంబంధించి పలు అంశాలపై మంత్రిమండలిలో కీలక చర్చ జరగనుంది. ప్రధానంగా వైసీపీ హయాంలో
త్రిషకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండర్-19 మహిళల వరల్డ్ కప్లో రాణించిన క్రికెటర్ గొంగడి త్రిషకు రూ. 1 కోటి, ధృతి కేసరికి రూ. 10 లక్షలు, హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి
రిజర్వేషన్ల కోసమే కులగణన: టీపీసీసీ చీఫ్

TG: రిజర్వేషన్ల కోసమే రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టినట్లు TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. పీసీసీలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. ‘రాష్ట్రంలో 3.6 శాతం
జగన్ 2.O చూడబోతున్నారు: YS జగన్

AP: ఈసారి జగన్ 2.Oని చూడబోతున్నారని YS జగన్ అన్నారు. ‘2.0 వేరేగా ఉంటుంది. కార్యకర్తల కోసం జగన్ ఎలా పని చేస్తాడో చూపిస్తా. తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయ పడ్డా. వారికి
20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం: అచ్చెన్నాయుడు

ఏపీలోని నిరుద్యోగ యువతకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. 7 నెలల్లో సీఎం చంద్రబాబు కృషితో.. రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులువచ్చాయని అచ్చెన్నాయుడు
మళ్లీ మనం అధికారంలోకి వస్తున్నాం: మాజీ సీఎం జగన్

ఏపీలో మళ్లీ మనం అధికారంలోకి వస్తున్నామని మాజీ సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రావడమే కాదు.. 30 ఏళ్లు అధికారంలో ఉంటామని తెలిపారు. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తానని
ఏపీఎస్ఆర్టీసీకి బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్…!

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ఆర్టీసీకి బోర్డును ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 17 మంది సభ్యులతో బోర్డు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. చైర్మన్గా కొనకళ్ల
ఢిల్లీ ఎన్నికలు.. 5 గంటలకు 58 శాతం పోలింగ్ నమోదు…!

ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల సమయానికి 58% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వనున్నారు. ఢిల్లీలో
నాపై అగ్రవర్ణాలు కుట్రచేస్తున్నాయి: తీన్మార్ మల్లన్న

MLC తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కులగణన నివేదికను కాల్చివేయడంతో TPCC క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకున్నట్లు వస్తున్న వార్తలపై మల్లన్న స్పందించారు. తనకు ఇంకా ఎలాంటి నోటీసులు అందలేదని అన్నారు. నోటీసులు
