బీఆర్ఎస్ సర్వేపై సీఐడీ విచారణ చేపట్టాలి: షబ్బీర్ అలీ

కులగణన సర్వే నివేదికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో బీఆర్ఎస్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై సీఐడీ విచారణ చేపట్టాలన్నారు. ప్రజల వివరాలు ప్రైవేటు
మహిళా పారిశ్రామికవేత్తలకు ఏపీ కేబినెట్ గుడ్ న్యూస్

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ఏపీ కేబినెట్ శుభవార్త చెప్పింది. SC, ST, BC, మహిళా పారిశ్రామికవేత్తలను ఆదుకునేలా తీసుకొచ్చిన ప్రభుత్వ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు MSME పాలసీలో
తూ.గో జిల్లా క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్

తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (APGEA) 2025 సంవత్సర క్యాలెండర్ను బుధవారం జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పి. గిరి ప్రసాద్ వర్మ, జిల్లా అధ్యక్షుడు సీహెచ్. విల్సన్ పాల్,
ప్రతిపక్ష హోదా ఇచ్చేంత వరకు అసెంబ్లీకి వెళ్లను: జగన్

అసెంబ్లీకి హాజరు కావడంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేంత వరకు అసెంబ్లీకి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. తాడేపల్లిలో తన
ఫిరాయింపుల ఎమ్మెల్యేల కీలక నిర్ణయం…!

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారిన ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ అధ్యక్షతన జరిగే సీఎల్పీ సమావేశానికి హాజరుకావొద్దని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెండు
కాంగ్రెస్ అహంకారంతో INDIAకు ఓటములు: SP

ఇండియా కూటమిలో మళ్లీ ముసలం పుట్టింది. కాంగ్రెస్ పార్టీ అహంకారం వల్లే ఓటములు ఎదురవుతున్నాయని SP స్పష్టంచేసింది. ఢిల్లీలో Exitpolls ఆప్ ఓటమిని అంచనా వేయడంతో రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టింది. కాంగ్రెస్ అక్కడ
ఆదిలాబాద్: జాతీయ నులి పురుగుల దినోత్సవాన్ని విజయవంతం చేయండి

ఈ నెల 10న నిర్వహించే జాతీయ నులి పురుగుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ లో ఆయన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. అంగన్వాడి
ఆదిలాబాద్: ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక సరఫరా…!

అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన అన్ని సివిల్ వర్క్స్ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంగన్వాడీ కేంద్రాల మరమ్మతులు, మరుగుదొడ్లు, తాగునీరు,
మొదటి భర్తతో విడాకులు పొందకున్నా.. భరణానికి భార్య అర్హురాలే సుప్రీం కోర్టు తీర్పు ….!

తన మొదటి వివాహం చట్టబద్ధంగా రద్దు కానప్పటికీ భార్య తన రెండో భర్త నుంచి భరణం కోరే హక్కు కలిగి ఉంటుందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోనప్పటికీ,
జగన్ జిల్లా పర్యటనల షెడ్యూల్ ఖరారు..!!

బడ్జెట్ సమావేశాలు కావటంతో హాజరు అవ్వాల్సిన అంశం పైన నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు. ఇక, జగన్ ఉమ్మడి జిల్లాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశాలను పూర్తి చేసిన తరువాత జిల్లాల పర్యటనలు
