Mahaa Daily Exclusive

మంత్రి అచ్చెన్నాయుడు సభలో ఉద్రిక్తత…!

అచ్చెన్నాయుడు(Minister Atchennaidu) సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ(Tdp), జనసేన(Janasena) కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. సభలో పవన్ కల్యాణ్(Pawan Kalyan) పేరు ప్రస్తావించకపోవడంపై జనసేన నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన

ఏపీలో ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు.. తెలుగు భాషలో కూడా…!

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు(G.0.లు) తెలుగు భాషలో కూడా జారీ చేయనుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియను హోంశాఖ ప్రారంభించింది. తొలిసారిగా ఒక ఖైదీ పెరోల్ లకు సంబంధించిన

అయోధ్య దర్శనం, హారతి వేళల్లో మార్పు…!

అయోధ్య లోని రామాలయ దర్శనం, హారతి వేళలను శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సవరించింది. భక్తులు భారీగా తరలి వస్తుండటం, అందులోనూ ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు వస్తున్న భక్తులతో అయోధ్య రామాలయానికి వచ్చే భక్తుల

ఏపీలో ఓపెన్ టెన్త్ పరీక్షల తేదీలు ఖరారు…!

ఏపీ రాష్ట్రంలో ఓపెన్ టెన్త్ పరీక్షలషెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు సార్వత్రిక విద్యాపీఠం విడుదల చేసింది. మార్చి 17 నుంచి 28 వరకు జరగనున్నాయి. రెగ్యులర్ విద్యార్థులతో పాటే సార్వత్రిక విద్యా పీఠం విద్యార్థులకు

రేషన్ పంపిణీలో కందిపప్పు మాయం!

ఏపీలో ‘పేదల పొయ్యిపై పప్పు ఉడుకుతుంది’ అంటూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అటకెక్కింది. జనవరిలో సగం కార్డుదారులకు మాత్రమే కందిపప్పు సరఫరా చేసిన సివిల్ సప్లయిస్ కార్పొరేషన్.. ఫిబ్రవరిలో బియ్యం, పంచదార మాత్రమే

పింఛన్ల సైట్ ఓపెన్ చేయాలని వినతి…!

వృద్ధులు, వికలాంగులు పింఛన్లు పొందడానికి సైట్ ఓపెన్ కాక ఇబ్బందులు పడుతున్నారని భారతీయ గోర్ బంజార పోరాట సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ నాయక్ తెలిపారు. ఈ విషయమై బుధవారం జూలూరుపాడు

ప్రశాంత్‌ కిషోర్‌ని కలవడంపై మంత్రి లోకేష్‌ వివరణ

ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రశాంత్ కిషోర్‌ను కలవడంపై మంత్రి నారా లోకేష్ వివరణ ఇచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన ఢిల్లీ పర్యటన విజయవంతమైనట్లు పేర్కొన్నారు. ప్రశాంత్‌ కిషోర్‌ని కలవడంలో ప్రత్యేకం ఏమీ

జగన్‌కు 2.0 చివరి వర్షన్ కాబోతుంది: సోమిరెడ్డి

జగన్‌కు 2.0నే చివరి వర్షన్ కాబోతుందని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలో వైసీపీ కార్పొరేటర్లతో భేటీ అయిన జగన్ తనను ఇకపై 2.0 లాగా చూస్తారని తీవ్ర వ్యాఖ్యలు

కొమురయ్యకు బీఫామ్ అందజేసీన కేంద్రమంత్రి..!

కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్కా కొమురయ్య కు భారత జనతా పార్టీ అధిష్ఠానం బుధవారం బీఫామ్ అందజేసింది. బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి

సీఎం రేవంత్ అధ్యక్షతన నేడు సీఎల్పీ సమావేశం..!

హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో సీఎం రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభాపక్షం (CLP) సమావేశం ఇవాళ జరగనుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన, ఎస్సీ వర్గీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రధానంగా