అవినీతికి వారు చరమగీతం పాడారు: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ

ఢిల్లీ ప్రజలు అవినీతికి, కుంభాకోణాలకు, స్కామ్లకు చరమగీతం పాడారని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగరడానికి కృషి చేసిన ప్రతి ఒకరికి ట్విట్టర్ వేదికగా ఆయన అభినందనలు తెలిపారు.
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గాడిద గుడ్డు మిగిలింది: హరీశ్ రావు

మొన్న హరియాణా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీ ఘోర పరాజయంలో రాహుల్, రేవంత్ పాత్ర అమోఘం అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గాడిద గుడ్డు మిగిలిందన్నారు. తప్పులు
ఢిల్లీ సీఎం ఆతిశీ విజయం…!

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ఆద్మీ పార్టీకి స్వల్ప ఊరట. ఢిల్లీ సీఎం ఆతిశీ మార్లేనా 3521 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కల్కాజీ నుంచి పోటీ చేసిన ఆమె సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత
బీజేపీకి అభినందనలు: కేజ్రీవాల్

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ‘ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాం. అధికారం
దినదిన గండంగా తెలంగాణ: కేటీఆర్

తొలి గండం దాటితే.. తొంభై ఏండ్ల ఆయుష్షు అని పెద్దల మాట. పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఏడాది కాలంగా ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి KTR ఆరోపించారు. అల్లుని
రేవంత్ రెడ్డి వల్లే రాహుల్ ఢిల్లీలో ఓడిపోయాడు: కేటీఆర్

మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందంటూ ఆరోపించారు. ‘మన ఐరన్ లెగ్ సీఎం ఢిల్లీకి పోయిండు కాంగ్రెస్
జాకీర్ హుస్సేన్కు చిత్రపటానికి సీఎం రేవంత్ పుష్పాంజలి..!

భారత మాజీ రాష్ట్రపతి ‘భారతరత్న’ జాకీర్ హుస్సేన్ గారి జయంతి సందర్భగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్య్ర సమర యోధుడిగా, దేశంలో విద్యా రంగం అభివృద్ధికి
షాలిమార్ బాగ్లో రేఖ గుప్తా విజయం…!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఖాతా వరుస విజయాలతో దూసుకుపోతోంది. షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి కమలం పార్టీ అభ్యర్థి రేఖ గుప్తా తన సమీప అభ్యర్థి బందన కుమారిపై
12 స్థానాల్లో బీజేపీ ఘన విజయం….!

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. మొత్తం 70 స్థానాలకు గాను ఇప్పటివరకు 12 స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 36 చోట్ల ఆధిక్యంలో ఉంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)
సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయానికి మోదీ…!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్న బీజేపీ సంబరాలకు సిద్ధమవుతోంది. కేంద్ర కార్యాలయంలో సాయంత్రం సెలబ్రేషన్స్ చేసుకోనుంది. దీనికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా హాజరుకానున్నారు.
