Mahaa Daily Exclusive

మహా జామ్.. కుంభమేళాకు కోటిన్నర…!

కుంభమేళాకు వెళ్లే వాహనాలతో ప్రయాగ్‌రాజ్‌ దారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాగ్‌రాజ్‌-కాన్పుర్‌, ప్రయాగ్‌రాజ్‌-లఖ్‌నవూ-ప్రతాప్‌గఢ్‌, ప్రయాగ్‌రాజ్‌-వారణాసి-మిర్జాపుర్‌, ప్రయాగ్‌రాజ్‌-రేవా వెళ్లే జాతీయ రహదారుల్లో మూడు రోజులుగా విపరీతమైన రద్దీ కొనసాగుతోంది. 48 గంటలుగా ట్రాఫిక్‌లోనే చిక్కుకున్నట్లు అనేక మంది ప్రయాణికులు

పారిశ్రామికవేత్త జనార్దనరావు దారుణ హత్య…!

ఆస్తి తగాదాల నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్‌ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర(వీసీ) జనార్దనరావు (86) తన మనవడి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఏపీలోని

బీజేపీని ఓడించాలంటే ప్రాంతీయ పార్టీలతో జతకట్టాలంటూ రాహుల్ గాంధీకి కేటీఆర్ సూచన…!

లిక్కర్ స్కామ్ భాగస్వామి’ అయిన కేజ్రీవాల్ ఢిల్లీలో ఓడిపోవడంతో.. బీఆర్ఎస్ పార్టీలో కలవరం మొదలైనట్లుందని, అందుకే పాత దోస్తు అయిన కాంగ్రెస్‌తో మరోసారి బహిరంగంగా జతకట్టేందుకు కేటీఆర్ బహిరంగ ఆహ్వానం పలికారని కేంద్ర మంత్రి

శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో కీలక పరిణామాలు..!

దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన భోలే బాబా డైరీకి (రూర్కీ, ఉత్తరాఖండ్) నాడు డైరెక్టర్లుగా పనిచేసిన

శ్రీ మహాలక్ష్మీ తల్లిని దర్శించుకున్న చిన్నమ్మ …!

రణస్థలం మండలం, కమ్మశిగడాంలో శ్రీ మహాలక్ష్మీ తల్లి జాతర మహోత్సవానికి ఎచ్చెర్ల నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ.నడుకుదిటి ఈశ్వరరావు ఆహ్వానం మేరకు మాజీ మంత్రి, రాష్ర్ట బిజెపి అద్యక్షరాలు మరియు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు

లులూ మాల్ లో దివి…!

కూకట్‌పల్లి లులూమాల్ లో సినీనటి బిగ్ బాస్ ఫేమ్ దివి సందడి చేసింది. మాల్ లో నిర్వహించిన ఫ్లవర్ ఫెస్ట్ ని ఆమె ప్రారంభించారు. లులు మాల్ లో డిసెంబర్, జనవరి నెలలో నిర్వహించిన

రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో చారిత్రాత్మక ఆర్థికాభివృద్ధి సదస్సు…!

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు సాధించిన సమగ్ర అభివృద్ధిపై చర్చించి ప్రజల అవసరాలు, పాలకుల ఆలోచన విధానాలపై చర్చించి సరికొత్త పాలన విధానాలు రూపొందించడానికి