కుంభమేళాలో మంత్రి కోమటిరెడ్డి పుణ్య స్నానం…!

ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఇవాళ తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో షాహీ పుణ్యస్నానం ఆచరించారు. ‘తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో
నేడు ప్రధాని ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం…!

‘పరీక్ష పే చర్చ’ 8వ ఎడిషన్ ఇవాళ నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో ప్రధాని మోడీ ఉదయం 11 గంటలకు నేరుగా సంభాషిస్తారు. పరీక్షలను సమర్ధవంతంగా ఒత్తిడి లేకుండా ఎదుర్కోవడం,
అర్చకుడిపై దాడి.. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది: కేటీఆర్

చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘అర్చకునిపై దాడికి సంబంధించి వీడియోలు ఉన్నాయని, తెలంగాణ ప్రభుత్వం వారిపై ఏం చర్యలు తీసుకుంది’
తల్లితో సహజీవనం చేస్తూ ఆమె కూతుళ్లపై అత్యాచారం చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు…!

సూర్యపేట జిల్లాలో అమానవీయ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. భార్య చనిపోవడంతో మరో మహిళతో సహజీవనం చేస్తున్న ప్రబుత్వ ఉపాధ్యాయుడు ఒకరు ఆమె కూతుళ్ళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన అఘాయిత్యంపై బయట ఎవరికైనా చెబితే
మై హోమ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ….!

మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు సంకల్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ సౌజన్యంతో మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఆదివారం ఉచిత వైద్య శిబిరము నిర్వహించారు. వైద్య శిబిరాన్ని సంస్థ
కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా నలుగురు మృతి పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం…!

ల్నాడు జిల్లా లో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ముప్పాళ్ల మండలం బొల్లవరం వద్ద
కేటిఆర్ వ్యాఖ్యలను బిసి సమాజం క్షమించదు – టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్

కులగణన సర్వేపై కేటీఆర్ వ్యాఖ్యలను బీసీ సమాజం క్షమించదని , తెలంగాణలో కులగణన సర్వే పారదర్శకంగా జరిగిందని, కేటీఆర్ ఎలాంటి ఆధారాలు లేకుండా బిసి కులగణనను తప్పులు తడక అంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్
చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై దాడి..!

చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ కుటుంబంపై దాడి జరిగింది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు హిందూ సంస్థ పేరుతో పూజారి ఇంట్లోకి ప్రవేశించి దాడి చేసినట్లు ఆలయ మేనేజింగ్ కమిటీ ఛైర్మన్
చత్తీస్గఢ్ అడవుల్లో రక్తపుటేరులు….!

ఇంద్రావతి నదికొల్లే అడవుల్లో రక్తం ఏరులై పారింది. చత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో భద్రతా బలగాలు మరోసారి మావోయిస్టులపై భారీ ఎదురుదాడికి దిగాయి. ఆదివారం ఉదయం బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు నక్సలైట్లను
జై జనసేన నినదించిన మెగాస్టార్ చిరంజీవి…!

జనసేన విజయాలపై మెగాస్టార్ చిరంజీవి గర్వంగా పొంగిపోతున్నాడు. జై జనసేన అంటూ నినదించారు. నాటి ప్రజారాజ్యపార్టీనే నేటి జనసేనగా రూపాంతరం చెందిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్రకంపనలు తీసుకొచ్చారు. లైలా
