42 శాతం రిజర్వేషన్ తెచ్చాకే ఎన్నికలు పెట్టాలి: హరీశ్ రావు

దొంగ సర్వే చేసి, బీసీ జనాభాను తగ్గించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘లోకల్ బాడీ ఎన్నికల్లో 42 శాతం సీట్లు ఇవ్వాలి. ఏ ఒక్క కులానికి న్యాయం చేయలేదు..
గ్రామ పంచాయతీల అభివృద్ధికి తెలంగాణలో కేరళ మోడల్: మంత్రి సీతక్క

తెలంగాణలోని గ్రామ పంచాయతీల అభివృద్ధి చేసేందుకు కేరళ మోడల్ను అమలు చేయనున్నట్లు మంత్రి సీతక్క చెప్పారు. మంగళవారం సచివాలయంలో CRISP సంస్థ మెంబర్ సెక్రటరీ, రిటైర్డ్ IAS ఆర్.సుబ్రహ్మణ్యంతో మంత్రి సమావేశమై చర్చించారు. ఈ
42 శాతం సీట్లు ఇవ్వడానికి మేం సిద్ధం : CM రేవంత్

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న దానిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రాజ్యాంగ పరంగా అది సాధ్యమయ్యేలా మార్పులు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం రాజ్యాంగ సవరణకు అవకాశం
రంగరాజన్ను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు…!

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ను మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. ఆయనతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీ. హనుమంతరావు
సీఎం రేవంత్తో మందకృష్ణ మాదిగ భేటీ…!

తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఎమ్మార్పీఎస్ నేతలతో కలిసి సీఎంతో ఆయన సమావేశమయ్యారు. జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికలోని లోపాలను సీఎం రేవంత్ దృష్టికి మందకృష్ణ తీసుకెళ్లనున్నారు.
రాష్ట్ర పండుగగా దామోదరం సంజీవయ్య జయంతి

మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి రోజైన ఫిబ్రవరి 14వ తేదీని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. జయంతి నిర్వహణకు ఆయన సొంత జిల్లా కర్నూలుకు రూ.3లక్షలు విడుదల చేసింది. అలాగే అన్ని జిల్లాల్లో
ఏజెన్సీ బంద్పై స్పందించిన మంత్రి సంధ్యారాణి

పాడేరు ఏజెన్సీ బంద్పై మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. ‘1/70 చట్టాన్ని సవరించే ఆలోచన ప్రభుత్వానికి లేదు. దీనిపై వైసీపీ చేస్తోన్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు. గిరిజనులు ఆందోళన చెందొద్దు. ఈ చట్టంపై అవాస్తవాలు
1/70 చట్టాన్ని తొలగించే ప్రసక్తే లేదు: చంద్రబాబు

గిరిజనుల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. 1/70 చట్టాన్ని తొలగించే ప్రసక్తే లేదని ఆయన ట్వీట్ చేశారు. ‘గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుతాం. వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు…!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. మంగళవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ చేరుకొని తర్వాత వరంగల్ వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే తాజాగా ఆ పర్యటన రద్దు అయినట్లు సమాచారం. పార్లమెంట్
మహా కుంభమేళాలో పాల్గొన్న ద్రౌపదీ ముర్ము…!

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమైన మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. సోమవారం ఉదయం త్రివేణి సంగమం వద్ద ఆమె పుణ్యస్నానం ఆచరించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రత కట్టుదిట్టం చేశారు.
