డొనాల్డ్ ట్రంప్తో భేటీ కానున్న నరేంద్ర మోదీ…!

ప్రపంచ దిగ్గజాల కీలక భేటీకి రంగం సిద్దమైంది. ఇతర దేశాల ఉత్పత్తులపై ఎడాపెడా పన్నులు విధిస్తూ వాణిజ్య యుద్ధానికి తెరలేపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు.
బీర్ల ధరల పెంపు..!

బీర్ల సరఫరాదారులకు 15 శాతం ధరల పెంపును రిటైర్డ్ జడ్జీ జైస్వాల్ నేతృత్వంలో ని ధరల నిర్ణయ కమిటీ సిఫారసు చేసింది. కమిటీ సిఫారసు మేరకు సరఫరాదారులకు 15 శాతం ధర పెంచుతూ ప్రభుత్వ
ఇంటర్ లో మార్పుల భయం ఒక ప్రశ్నతో ఒత్తిడి…!

ఇంటర్ లో మార్పులు పరీక్షల ముందు విద్యార్ధులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ పేపర్ లో ఒక ప్రశ్నను అదనంగా చేర్చింది. వచ్చే నెలలో జరిగే ఇంటర్ పరీక్షల నుంచి ఇది
పంజాబ్ సీఎంగా కేజ్రీవాల్..?

ఢిల్లీకి దాదాపు పదేళ్ల పాటు సీఎంగా వ్యవహరించారు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత కేజ్రీవాల్. 2015 నుంచి 2024 సెప్టెంబరు వరకు ఏకధాటిగా దేశ రాజధానిని ఏలారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో జైలుకెళ్లి
చైనాలో కొత్త సంక్షోభం…!

చైనా లో కొత్త సంక్షోభం కలవరపెడుతోంది. ఒక్క చైనాలోనే కాదు.. అది భారత్ లోనూ, ఇతర దేశాల్లోనూ పెరుగుతున్నా చైనా భవిష్యత్తును మాత్రం ఆందోళనల్లో పడేస్తోంది. భారత దేశంలో విడాకుల కేసులు పెరుగుతున్నాయని హైకోర్టు
ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం ….!

ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించిన సీఎం
సిరిసిల్లలో కేటీఆర్ రాజీనామా చేసి గెలవాలి స్థానిక సంస్థల్లో సత్తా చూపు కేటీఆర్ కు పరిగి ఎమ్మెల్యే సవాల్….!

కొస్గీ సభలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కొడంగల్ లో గెలవడం పక్కకు పెట్టి త్వరలో జరుగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో ఒక్క జడ్
దమ్ముంటే రాజీనామా చేయ్ మళ్ళీ గెలుస్తే రాజకీయ సన్యాయం తీసుకుంటా – కేటీఆర్

రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డికి నిజంగా నమ్మకముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి కొడంగల్ నుంచి రపోటీ చేసి గెలవాలని మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్
ఎమ్మెల్సీ అభ్యర్థితో ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో ఆత్మీయ సమావేశం …!

కైకలూరు సిఎన్ఆర్ గార్డెన్స్ నందు ఉమ్మడి కృష్ణ – గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో ఆత్మీయ సమావేశం సోమవారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో
60 రోజులు అసెంబ్లీకి రాకుంటే చర్యలు: స్పీకర్

అనుమతి తీసుకోకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకుండా ఉంటే నిబంధనల ప్రకారం ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవచ్చని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఈ నెల 24 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలకైనా రావాలని
